కన్నడ

ఇటలీ ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్న మహిళ… మొట్టమొదటి రైట్ వింగ్ ప్రభుత్వమిదే

ఇటలీ ప్రధాని పీఠాన్ని మొదటి సారిగా ఓ మహిళ అధిష్ఠించనున్నారు. నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అధినేత్రి జార్జియా మెలోని (45) ఎన్నికల్లో విజయం సాధించారు. తుది ఫలితాల్లో

యూకే లో బతుకమ్మ వేడుకలు.. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ జాగృతి` యూకే విభాగం ఆధ్వర్యంలో జరగనున్న బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. అక్టోబర్‌ 2న యూకే లోని ఇల్‌ ఫోర్డ్‌ నగరంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నారు.

భారతీయులకు గుడ్ న్యూస్.. ఆరు నెలల్లోనే గ్రీన్ కార్డు!

అమెరికాలో హెచ్‌`1బీ వీసా కింద పని చేస్తున్న భారతీయ టెక్కీలకు అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం తీపి కబురందించింది. గ్రీన్‌ కార్డుల జారీ ప్రక్రియ సమయం తగ్గించాలని నిర్ణయించింది. వచ్చే ఏప్రిల్‌

ఏపీ ప్రతినిధిగా మూడోసారి రత్నాకర్ కే బాధ్యతలు

అమెరికాకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధిగా పండుగాయల రత్నాకర్‌కు మూడో సారి పదవీ కాలాన్ని పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా రత్నాకర్‌ మాట్లాడుతూ మూడో సారి బాధ్యతలను తనకు అప్పగించడం పట్ల,

వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా.. ఎన్నారైల నిరసన

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్‌ పేరును తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీ మెట్రో ప్రాంతంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఎన్నారైలు నిరసన కార్యక్రమాన్ని

దిగ్విజయంగా ముగిసిన మొదటి రెండు రోజుల 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు”

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, న్యూజిలాండ్ తెలుగు సంఘం, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, మలేషియా తెలుగు సంఘం, వంశీ ఆర్ట్ థియేటర్స్ భారతదేశం, వీధి అరుగు

సాధ్వీ రితింభర పర్యటనను నిరసిస్తూ.. బర్మింగ్‌హామ్‌ లో హిందూ ఆలయంపై దాడి

సాధ్వీ రితింభర పర్యటనను వ్యతిరేకిస్తూ ఇంగ్లాండ్ లో పాకిస్తాన్ ను చెందిన కొన్ని గ్రూపులు తీవ్ర నిరసన వ్యక్తం చేవాయి. బ్రిటన్ లోని బర్మింగ్‌హామ్‌ లో హిందూ ఆలయం దుర్గాభవన్ పై

బాలభారతి పాఠశాలకు కర్నూలు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ రూ.10 లక్షల విరాళం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపు లక్ష్మి ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు రూ.10 లక్షల విరాళాన్ని కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ అందించింది. ప్రముఖ గాయని సునీత ఈ

అబుదాబిలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

అబుదాబిలో తెలంగాణ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ విమోచన ప్రాముఖ్యత గురించి పలువురు వక్తలు వివరించారు.

పుతిన్ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు : అమెరికా

వరసగా తగులుతున్న ఎదురుదెబ్బలు, తరిగిపోతున్న వనరుల నేపథ్యంలో ఉక్రెయిన్‌పై అనుకున్న లక్ష్యాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సాధించడం కష్టమేనని అమెరికా రక్షణరంగ నిఘా సంస్థ అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ స్కాట్‌

యుద్ధానికి ఇది సమయం కాదు.. పుతిన్ పై పెరుగుతున్న ఒత్తిడి

ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఇది సమయం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం పట్ల అమెరికా ప్రసార మాధ్యమాలు ప్రశంసలు కురిపించాయి. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌ వేదికగా మోదీ,

14 ఏండ్ల తర్వాత ఆమోదం.. వచ్చే ఏడాది నుంచి అమెరికాలో

జన్యు మార్పిడి చేసిన ఊదా రంగు టమాటాల పెంపకానికి అమెరికా ఆమోదం తెలిపింది. 2008లో యూరోపియన్‌ పరిశోధకులు డ్రాగన్‌ పుష్పాల జీన్స్‌ను టమాటలో ప్రవేశపెట్టి వీటిని సృష్టించారు. వీటిలో క్యాన్సర్‌ వ్యాధిని

Latest News Updates

Most Read News