ఈ-పేపర్‌

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి.. .ప్రకటించిన పార్టీ

మునుగోడు అభ్యర్థిని అందరి కంటే ముందే కాంగ్రెస్ ప్రకటించింది. పాల్వాయి స్రవంతిని మునుగోడు అభ్యర్థిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. మునుగోడు బైపోల్ కు సంబంధించి నలుగురు తీవ్రంగా

నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ మహా గణపతి

నగరంలోని ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న పంచముఖ మహాలక్ష్మి గణపతి విగ్రహానికి నిర్వాహకులు చివరి పూజలు చేసి, నిమజ్జనం కోసం తరలి వెళ్లారు.

24.60 లక్షలు పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డు.. గత రికార్డులు బ్రేక్

నగరంలోని బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట జరిగింది. గతంలో వున్న వేలంపాట రికార్డును ఈ యేడాది బ్రేక్ చేశారు. వేలం పాటలో లడ్డూ ధర 24.60 లక్షలు పలికింది. లడ్డూను

అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సర్వీసులు.. నిమజ్జనం నేపథ్యంలో నిర్ణయం

హైదరాబాద్ లో గణపతి నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసు బందోబస్తు ఓ వైపు, మరోవైపు క్రేన్లు, జీహెచ్ఎంసీ సిబ్బంది… ఇలా అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసేసింది. ఇక…

నేడే మహా నిమజ్జనం… అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన సర్కార్

హైద్రాబాద్ లో అత్యంత కీలకమైన గణేష్ నిమజ్జనోత్సవం నేడే జరగనుంది. ఇందు కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఏటా బాలాపూర్ గణేశ్ విగ్రహ శోభాయాత్ర మొదలైన తర్వాతే…

కేసీఆర్ తో పొత్తు కలలో కూడా పెట్టుకోం : రేవంత్ క్లారిటీ

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్ బరిలోకి దిగుతుందన్న వార్తలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ తో పొత్తు అనేది కలలో కూడా జరగని

హిందువుల పండగలపై ఆంక్షలు సహించం : భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి

తెలంగాణ ప్రభుత్వం హిందువుల పండగలపై ఆంక్షలు విధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్ రావు తేల్చి చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా

కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అవమానించింది… ఫైర్ అయిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తమిళిసై రాజ్ భవన్ లో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పర్యటన సందర్భంలో

తొలగిన ప్రతిష్టంభన… వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం పూర్తైన ఏర్పాట్లు..

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై ప్రతిష్టంభన తొలగిపోయింది. మట్టి విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయడానికి అనుమతిస్తామని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతించమని ప్రభుత్వం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. ఈ పదవికి పార్టీ సీనియర్ నేత పల్లా వెంకట్ రెడ్డి, సాంబశివ రావు ఇద్దరూ పోటీపడ్డారు. సీనియర్లు నచ్చజెప్పినా…

వచ్చే ఎన్నికల్లో బరిలో వుండను.. మళ్లీ 2028 లోనే : సంచలన ప్రకటన చేసిన జగ్గారెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా సంచలన ప్రకటనే చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి బరిలోకి దిగడం లేదని ప్రకటించారు. సంగారెడ్డి టిక్కెట్ కాంగ్రెస్

కాళేశ్వరం పంప్ హౌజ్ మరమ్మత్తులను ఏజెన్సీ ద్వారానే చేయిస్తాం : హరీశ్ రావు

కాళేశ్వరం పంపు హౌజ్ మరమ్మతులను ఏజెన్సీ ద్వారానే చేయిస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. కాళేశ్వరం నిర్మాణం వల్ల డబ్బులు వృథా కాలేదని, ఆ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో 3 కోట్ల

Latest News Updates

Most Read News