
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి.. .ప్రకటించిన పార్టీ
మునుగోడు అభ్యర్థిని అందరి కంటే ముందే కాంగ్రెస్ ప్రకటించింది. పాల్వాయి స్రవంతిని మునుగోడు అభ్యర్థిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. మునుగోడు బైపోల్ కు సంబంధించి నలుగురు తీవ్రంగా

























