ఫోటోగ్యాలెరీ

యూపీ నుంచి పోటీ చేయనున్న బీహార్ సీఎం

బీహార్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న సీఎం నితీశ్‌ కుమార్‌ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని దెబ్బకొట్టడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించడానికి ఉత్తరప్రదేశ్‌ నుంచి

తేజస్వి బెయిల్ రద్దుచేయండి… సుప్రీంకు సీబీఐ వినతి

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌, టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) స్కామ్‌ కేసులో బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తేజస్వీ యాదవ్‌

లండన్ చేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్‌ చేరుకున్నారు. భారత ప్రభుత్వం తరపున ఆమె బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌`2 అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఆమె అంత్యక్రియలు వెస్ట్‌మినిస్టర్‌లోని అబ్బేలో జరుగనున్నారు. బ్రిటన్‌ అర్థశతాబ్దం తర్వాత తొలిసారిగా

కేదార్నాథ్ గర్భగుడికి ..బంగారు తాపడం వద్దు

కేదార్‌నాథ్‌ ఆలయ గర్భగుడికి బంగారు తాపడం చేయించడాన్ని కొందరు పూజారులు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల శతాబ్దాల నుంచి వస్తున్న సంప్రదాయాలకు భంగం కలుగుతుందని అంటున్నారు. బంగారు తాపడం కోసం డ్రిల్స్‌

ఏడు దశాబ్దాల తర్వాత భారత్ గడ్డపై.. చీతాలు

ఏడు దశాబ్దాల తర్వాత భారత్‌ గడ్డపై చీతాలు అడుగుపెట్టాయి. నమీబియా నుంచి ఎనిమిది చీతాలు ప్రత్యేక విమానంలో మధ్యప్రదేశ్‌కు చేరుకున్నాయి. ఇందులో మూడిరటిని కునో జాతీయ పార్కు (కేఎన్‌పీ)లోని స్పెషల్‌ ఎన్‌క్లోజర్స్‌కి

కేదార్ నాథ్ దేవాలయం ముందు గస్తీ తిరుగుతున్న అర్చకులు

సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కేదార్ నాథ్ దేవాలయ పూజారులు రాత్రి పూట కూడా దేవాలయం ముందు వుంటున్నారు. దేవాలయానికి బంగారు తాపడం వేయడాన్ని కొందరు పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బంగారు పూత

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ బేబీ పౌడర్ లైసెన్స్ రద్దు

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీకి చెందిన బేబీ పౌడ‌ర్ ఉత్ప‌త్తి లైసెన్సును మ‌హారాష్ట్ర ఫుడ్ అండ్ డ్ర‌గ్స్ అడ్మినిస్ట్రేష‌న్ ర‌ద్దు చేసింది. ప్ర‌జా ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం

సెప్టెంబర్ 17 తెలంగాణకు శుభదినం : రాహుల్

సెప్టెంబర్ 17 ను పురస్కరించుకొని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తి కోసం తెలంగాణ పోరాటం జరిగిందని

ఫెడోరా టోపీ ధరించి… స్వయంగా ఫొటోలు తీసి… చీతాలను వదిలిన మోదీ

మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో 8 చీతాలను ప్రధాని నరేంద్ర మోదీ విడిచిపెట్టారు. మొదటి ఎన్ క్లోజర్ నుంచి రెండు చిడతలను, ఆ తర్వాత రెండో ఎన్ క్లోజర్

72 వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ… దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు

నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం. 72 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు, ఇతర పార్టీ నేతలు అందరూ

కుటుంబీకులతో సహా బీజేపీలో చేరిపోనున్న మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతున్నారు. ఈ నెల 19 న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. అలాగే

భారత్ ను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి : మోదీ

భారత దేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఎస్‌సీవో సదస్సు వేదికగా ప్రకటించారు. సభ్య దేశాలన్నీ కలిసి కట్టుగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రధాని

Latest News Updates

Most Read News