
ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాత్సవ కన్నుమూత
ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాత్సవ (58) కన్నుమూశారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన

ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాత్సవ (58) కన్నుమూశారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన

అభివృద్ధి మంచి ప్రణాళికాబద్ధంగా ఉండాలని చెబుతూ స్వాతంత్ర అమృతోత్సవ కాలంలో రాబోయే 25 ఏళ్ళలో పట్టణాభివృద్ధికి రోడ్మ్యాప్ తయారీలో మేయర్లు కీలక పాత్ర పోషించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు.

బాగా తాగి, నడవలేని స్థితిలో వున్న పంజాబ్ సీఎం మాన్ ను జర్మనీలోని ఎయిర్ పోర్టులో విమానం నుంచి దించేశారన్న వార్త తమ దృష్టికి వచ్చిందని కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో రెసిడెన్షియల్ సొసైటీ సరిహద్దు గోడ కూలిపోయింది. దీంతో నలుగురు భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. ఈ ఘటనలో 9మంది గాయపడ్డారు. నోయిడాలోని సెక్టార్ 21లోని పెద్ద

డీఎంకే సీనియర్ నేత సుబ్బులక్ష్మి జగదీశన్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటిస్తూ… డీఎంకే పార్టీకి రాజీనామా చేసేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పున్నమాడ సరస్సులో జరిగిన స్నేక్ బోట్ రేసులో రాహుల్ ఉత్సాహంగా పాల్గొన్నారు. పడవ సిబ్బందితో కలిసి,

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. మనీ లాండరింగ్ కేసులో రౌత్ ను నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన సప్లిమెంటరీ

ఇబ్బందికర వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయంటూ చండీగఢ్ యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పంజాబ్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు మహిళా సభ్యులతో ఓ

అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో సీనియర్ నేత శశి థరూర్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సోమవారం టెన్ జన్పధ్లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. పార్టీ

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పై సంచలన ఆరోపణలు వచ్చాయి. బాగా తాగి విమానం ఎక్కారని, అందుకే ఆయన్ను జర్మనీ ఎయిర్ పోర్టులో దించేశారని కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిని

దాదాపు 30 సంవత్సరాల తర్వాత జమ్మూ కశ్మీర్ థియేటర్లలో బొమ్మ పడింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తున్నాయని చెప్పడానికి ఇదో

నందిగ్రామ్ లో జరిగిన సహకారం సంఘం ఎన్నికల్లో అధికార టీఎంసీకి భారీ ఝలక్ తగిలింది. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. మొత్తం 12 సీట్లకు గాను.. బీజేపీ 11
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841