ఫోటోగ్యాలెరీ

19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆపరేషన్ ‘మేఘచక్ర’… విరుచుకుపడుతున్న సీబీఐ

తెలుగు రాష్ట్రాలతో దేశ వ్యాప్తంగా నేడు సీబీఐ మెరుపు దాడులకు దిగింది. పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్ ను గుర్తించేందుకు, ఆ కంటెంట్ తో మైనర్లపై బ్లాక్ మెయిల్ కు దిగుతున్న

గౌహతి వేదికగా ‘లోక్ మంథన్’… దేశ వ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందుతున్న మంథన్

లోకమంథన్’ ఈ సంవత్సరం గౌహతిలో జరుపుతున్న లోక్‌పరంపర భారతదేశంపు శక్తివంతమైన సంస్కృతిని ప్రదర్శిస్తూ, సమాజంలోని అన్ని వర్గాల నుండి విశేష స్పందనను చూస్తున్నది.  లోక్ పరంపరలో శక్తి భావన, భారత్‌లో ధార్మిక

మోదీని హత్య చేసేందుకు పీఎఫ్ఐ కుట్ర… ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు

ఎన్ఐఏ తన దర్యాప్తులో పెద్ద విషయాన్నే నిగ్గు తేల్చేసింది. ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు పీఎఫ్ఐ కుట్ర పన్నిందన్న విషయాన్ని ఎన్ఐఏ తన దర్యాప్తుల్లో బయట పెట్టింది. ఈ యేడాది

కేరళ బంద్ కు పిలుపునిచ్చిన పీఎఫ్ఐ… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేరళ హైకోర్టు

దేశంలో ఎన్ఐఏ దాడులను నిరసిస్తూ కేరళలో పీఎఫ్ఐ బంద్ కు పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంద్ కొనసాగుతుందని ప్రకటించింది. అయితే.. అలప్పుజా, కోజికోడ్,

గాంధీ కుటుంబం బరిలో వుండదు… క్లారిటీ ఇచ్చేసిన సీఎం గెహ్లాట్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై కొంత భాగం క్లారిటీ వచ్చేసింది. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం లేదని రాజస్థాన్ సీఎం గెహ్లాట్ ప్రకటించేశారు. ఆ పార్టీ అగ్రనేత

అధ్యక్ష పదవి అనేది సైద్ధాంతిక పదవి… రేసులో నేను లేను : రాహుల్ గాంధీ

పార్టీ అధ్యక్ష రేసులో తాను లేనని ఎంపీ రాహుల్ గాంధీ మరోమారు స్పష్టం చేశారు. అయితే.. ఆ పదవిని చేపట్టే వారికి ఆయనో కీలక సూచన చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యత

టీవీల్లో విద్వేష ప్రసంగాలను అరికట్టడంలో యాంకర్ కీలకం : సుప్రీం కోర్టు

టీవీ ఛానళ్లలో విద్వేష ప్రసంగాలను అరికట్టడంలో యాంకర్ పాత్ర అత్యంత కీలకమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విద్వేష ప్రసంగాల కారణంగా జరిగిన ఘర్షణలకు సంబంధించి గత ఏడాది నుంచి దాఖలైన

మూన్ లైటింగ్ పై విప్రో సీరియస్… 300 మంది ఉద్యోగుల తొలగింపు

ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడాన్ని విప్రో సంస్థ సీరియస్ గా తీసుకుంది. తమ కంపెనీలో చేస్తూ… మరో సంస్థలో ఉద్యోగం చేస్తున్న 300 మందిని ఉద్యోగాల నుంచి తీసేశామని సంచలన ప్రకటన

దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాల్లో ఎన్ఐఏ, ఈడీ సోదాలు… 100 మంది అరెస్ట్

ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్న పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లపై ఎన్ఐఏ, ఈడీ అధికారులు విరుచుకుపడుతున్నారు. నేటి ఉదయం నుంచి ఏపీ, తెలంగాణ, యూపీ, కేరళ, కర్నాటక, తమిళనాడుతో సహా మొత్తం

వచ్చే ఆగస్టు 15 నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు

వచ్చే ఆగస్టు 15 నాటికి భారత్ లో మరో 75 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి నెలా 7 లేదా 8 రైళ్లను మ్యానిఫ్యాక్చర్

అధ్యక్ష బాధ్యతలిస్తే… నమ్మకస్తుడినే సీఎం చేయాలి… గెహ్లాట్ షరతు?

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు అవుతారని వార్తలు తీవ్రంగా వస్తున్నాయి. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కూడా భేటీ అవుతున్నారు. అయితే… కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడితే…

పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీగా రతన్ టాటా….

పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా వుండనున్నారు. వీరితో పాటు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, లోకసభ డిప్యూటీ స్పీకర్ కరియా

Latest News Updates

Most Read News