ఫోటోగ్యాలెరీ

ఒక్క వ్యక్తి ఒక్క సీటు …కేంద్ర ఎన్నికల సంఘం

కేంద్ర ఎన్నికల సంఘం ఒక వ్యక్తి ఒక సీటు ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఎన్నికలలో ఏకకాలంలో ఒక వ్యక్తి కేవలం ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా పరిమితిని విధించాలని ఈ మేరకు

ఎయిర్ ఫోర్స్ లో కొత్త విభాగం..వచ్చే ఏడాది నుంచే

భారత వాయుసేనలో వచ్చే సంవత్సరం నుంచి యువతులను అగ్నివీరులుగా నియమించుకొంటామని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు. ఎయిర్ఫోర్స్ డే సందర్భంగా చండీగఢ్లో సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన..వాయుసేనలో కొత్తగా

అధ్యక్షునిగా ఎవరు ఎన్నికైనా.. వారికి ‘ఫ్రీ హ్యాండ్ ‘వుంటుంది : రాహుల్ ప్రకటన

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా.. వారికి ఫ్రీహ్యాండ్ వుంటుందని, వారు పూర్తి స్వతంత్రంగా పనిచేసే వాతావరణం పార్టీలో వుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రస్తుతం పోటీలో మల్లికార్జున ఖర్గే,

నాసిక్ దగ్గర ఘోర ప్రమాదం.. దగ్ధమైపోయిన బస్సు… 12 మంది ప్రయాణికులు దుర్మరణం

మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర తెల్లవారుఝామున ఘోరం జరిగింది. డీజిల్ ట్రక్కును ఓ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో బస్సు మొత్తానికి మంటలు అంటుకున్నాయి. దీంతో 12 మంది ప్రయాణికులు మరణించారు. 25 మంది

తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయమని పీకే సలహా ఇచ్చారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం నితీశ్

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పై బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీని కాంగ్రెస్ లో కలిపేయాలని పీకే తనకు సలహా ఇచ్చారని, ఐదేళ్ల క్రితం

వైమానిక ద‌ళంలో కొత్త‌గా ‘వెప‌న్ సిస్ట‌మ్ బ్రాంచ్’.. ప్రకటించిన ఐఏఎఫ్ చీఫ్

భారత వైమానిక దళం 90 వ వార్షికోత్సవం సందర్భంగా కీలక ప్రకటన వెలువడింది. వైమానిక దళంలో ఆఫీసర్ల రిక్రూట్ మెంట్ కోసం వెపన్ సిస్టమ్ బ్రాంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు వద్దని మాకు ఎవరూ చెప్పలేదు : హర్దీప్ సింగ్ క్లారిటీ

ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే భారత్ మాత్రం క్రెమ్లిన్ నుంచి ఇంధన కొనుగోళ్లను చేస్తుండటంపై

మతం మారిన వారికి ఎస్సీ హోదా కల్పించడంపై కమిషన్ ను నియమించిన కేంద్రం

చారిత్రకంగా షెడ్యూల్డు కులాలకు చెందిన వారు ఇతర మతాలకు మారితే, వారికి షెడ్యూల్డు కులం హోదా కల్పించడంపై పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన

ఓలా, ఊబర్, ర్యాపిడోకి ఝలక్ ఇచ్చిన కర్నాటక ప్రభుత్వం.. ఆ సర్వీసులపై నిషేధం

సీఎం బొమ్మై సారథ్యంలోని కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓలా, ఊబర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు భారీగా

సముద్రంలో నేవీ, ఎన్సీబీ ఆపరేషన్.. చివరికి డ్రగ్స్ పట్టివేత…

ఆఫ్గనిస్తాన్ నుంచి పాక్ మీదుగా మన దేశంలోకి తీసుకువస్తున్న హెరాయిన్ ను అధికారులు పట్టుకున్నారు. 200 కిలోల హెరాయిన్ ను ఇండియన్ నేవీ, ఎన్సీబీ అధికారులు సంయుక్తంగా సముద్రంలో ఆపరేషన్ నిర్వహించి,

బళ్లారి వేదికగా రెండు రోజుల పాటు ”రాష్ట్రేతర తెలుగు సమాఖ్య” సమావేశాలు

రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, బళ్లారి రాఘవ స్మారక సంఘం సంయుక్తంగా ఈ నెల 8,9 తేదీల్లో బళ్లారి రాఘవ మందిరంలో రాష్ట్రేతర సమాఖ్య జాతీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తెలుగు

విన్యాసాలు నిర్వహించే సమయంలో పేలిన యుద్ధ ట్యాంకర్ బ్యారెల్.. ప్రాణాలు కోల్పోయిన జవాన్లు

యూపీ ఝాన్సీ ప్రాంతంలోని బబినా కంటోన్మెంట్ ప్రాంతంలో విషాదం జరిగింది. ప్రతి యేటా నిర్వహించే ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్ సైజ్ లో ప్రమాదం జరిగింది. జవాన్లు విన్యాసాలు నిర్వహించే సమయంలో టీ90

Latest News Updates

Most Read News