ఫోటోగ్యాలెరీ

సరిహద్దుల్లో మేమున్నాం… దీపావళి ఘనంగా చేసుకోండి… భారత జవాన్ల పిలుపు

దేశ సరిహద్దుల వద్ద భారత జవాన్లు దీపావళి, ధంతేరాస్ జరుపుకున్నారు. నియంత్రణ రేఖ వద్ద దీపాలు వెలిగించి, బాణాసంచా పేల్చుతూ.. వేడుకలు నిర్వహించారు. భారత జవాన్లు దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

కాంగ్రెస్ కి ఝలక్… రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు

కాంగ్రెస్ కి అనుబంధంగా నడుస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి చెందిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ రద్దు చేసిన కేంద్రం రద్దు చేసింది. విదేశీ నిధుల చట్టాన్ని ఉల్లంఘించిందని

మరో రెండు నగరాల్లో 5జీ సేవలు… ప్రకటించిన ఆకాశ్ అంబానీ

5జీ సేవల విషయంలో రిలయన్స్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. 5జీ సేవలను మరిన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తెస్తామని జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. నేటి నుంచి చెన్నై, నాథ

జయలలిత, ఎంజీఆర్ స్ఫూర్తితోనే వచ్చా.. తాటాకు చప్పుళ్లకు భయపడను : శశికళ

దివంగత సీఎం జయలలిత మరణంపై నిచ్చెలి శశికళ పాత్రపై విచారణ జరిపించాల్సిందేనని జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ తన నివేదికలో పేర్కొంది. దీంతో అందరి కళ్లూ చిన్నమ్మపైనే పడ్డాయి. ఈ నేపథ్యంలో

దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది ‘రోజ్ గార్ మేళా’ను ప్రారంభించిన మోదీ

దేశవ్యాప్తంగా 10 లక్షల మంది సిబ్బందికి రిక్రూట్ మెంట్ డ్రైవ్ రోజ్ గార్ మేళాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి

గత ప్రభుత్వాలు పూజనీయ స్థలాలను నిర్లక్ష్యం చేశాయి.. ప్రధాని మోదీ

గత ప్రభుత్వాలు మహిమాన్విత పూజనీయ స్థలాల వైభవాన్ని మరిచిపోయాయని, తమ ప్రభుత్వం ఒక్కొక్క పూజనీయ స్థలాలను పునరుద్ధిరిస్తూ వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాశీ విశ్వనాథాలయం, అయోధ్య, ఉజ్జయినీ ఆలయాల్లో

మధ్యప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం… 15 మంది దుర్మరణం.. 40 మందికి గాయాలు

మధ్య ప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సుమారు 40 మంది గాయపడినట్లు సమాచారం. ఈ బస్సు హైదరాబాద్

జిహాద్ భావన భగవద్గీతలో ఉందట… వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివరాజ్ పాటిల్

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ భగవద్గీత విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిహాద్ భావన కేవలం ఖురాన్ లోనే కాదు.. భగవద్గీతలోనూ వుందని అన్నారు.

వేషమే బౌద్ధ సన్యాసి… చేసేది చైనాకి గూఢచర్యం… అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

బౌద్ధ సన్యాసిలా భారత్ లో నివసిస్తూ.. చైనాకు గూఢచర్యం చేస్తున్న చైనా మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. డోల్మా లామాగా పేరు మార్చుకొని, బౌద్ధ సన్యాసిగా వుంటూ… ఢిల్లీలోని టిబెటన్

మోదీ డ్రెస్ పైనే అందరి లుక్.. దాని పేరు ‘చోలా డోరా’… నిరుపేద మహిళ ఇచ్చిన డ్రెస్ తో కేదార్ నాథ్ కు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ కేదార్ నాథ్ మందిరాన్ని దర్శించుకున్నారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉత్తరాఖండ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు.

పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఇంటిలో చర్చ జరగాలి : మోదీ పిలుపు

వాతావరణ మార్పుల సమస్య ప్రపంచం అంతటా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ కెవడియాలో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియా గుటేరస్‌తో కలిసి మిషన్ లైఫ్ ప్రోగ్రాంను

మనుగడ కోసం పర్యావరణాన్ని రక్షించుకోవాలి : ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్

ప్రపంచ మానవాళి భవిష్యత్తు, మనుగడ కోసం భూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. పర్యావరణ పరిరక్షణపై కెవాడియాలో నిర్వహించిన మిషన్

Latest News Updates

Most Read News