
అమరుల స్మారక కేంద్రం త్వరలో ప్రారంభం… బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల స్మృతిలో ప్రభుత్వం రూ.178 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా స్మారక కేంద్రాన్ని నిర్మించింది. ఈ కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉందని మంత్రి

























