ఈ-పేపర్‌

అమరుల స్మారక కేంద్రం త్వరలో ప్రారంభం… బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల స్మృతిలో ప్రభుత్వం రూ.178 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా స్మారక కేంద్రాన్ని నిర్మించింది. ఈ కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉందని మంత్రి

ఫాంహౌజ్ కేసు : సీబీఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

ఫాం హౌస్ కేసులో తెలంగాణ సర్కారుకు మళ్లీ ఎదురుదెబ్బ తగలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకు బదిలీ చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్

రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్ రావు

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్‌ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ.37,525

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బడ్జెట్ : మంత్రి హరీశ్ రావు

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. సోమవారం ఉదయం 10.30

దేశంలో గుణాత్మక మార్పుకే బీఆర్ఎస్ స్థాపన : సీఎం కేసీఆర్

నాందేడ్ లో నిర్వహించిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ సక్సెస్ అయ్యింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు, సరిహద్దు గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్

మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్… అసెంబ్లీలో హరీశ్.. మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి

2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉద యం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో ఆర్‌ అండ్‌ బీ,

తెలంగాణ వార్షిక బడ్జెట్ కు క్యాబినేట్ ఆమోదం

 తెలంగాణ  రాష్ట్ర మంత్రిమండలి 2023-24 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు. దీంతో

మంత్రి కేటీఆర్ కు అక్బరుద్దీన్ ఒవైసీ కౌంటర్ .. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో

వచ్చే  ఎన్నిక‌ల్లో 50 సీట్ల‌లో పోటీ చేస్తామ‌ని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరగడం తెలిసిందే. అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు,

అవును… రాష్ట్రంలో నడుస్తోంది కుటుంబ పాలనే : మంత్రి కేటీఆర్

తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన నడుస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ముమ్మాటికి మాది కుటుంబ పాలనే అని తెలిపారు. తెలంగాణలోని 4 కోట్ల మంది

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ చేరుకుంది : మంత్రి కేటీఆర్

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ ప్రభుత్వం ఎదిగిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నీటి తిప్పలు లేవని, సంక్షేమంలో ప్రభుత్వానికి తిరుగులేదని, దేశ ప్రజల చూపు ఇప్పుడు కేసీఆర్ వైపు వుందన్నారు.

అన్ని అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తోంది : ఎమ్మెల్యే రఘునందన్

తెలంగాణకి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సినవి, చేయాల్సి న అంశాల్లో కేంద్రం పక్కాగా సహకారం అందిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి వెళ్లే డబ్బులు తిరిగి రావడం

ఇండస్ట్రీలో మరో విషాదం… గాయని వాణీ జయరామ్ కన్నుమూత

ప్రముఖ గాయని వాణీ జయరామ్ కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఒక రోజు ముందే కళాతపస్వీ విశ్వనాథ్ మరణం నుంచి కోలుకోక ముందే వాణి జయరాం మరణంతో సినీ

Latest News Updates

Most Read News