ఈ-పేపర్‌

మీ ఇంటికే భద్రాద్రి సీతారాముల తలంబ్రాలు… TS RTC బంపర్ ఆఫర్

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని TS RTC నిర్ణయించింది. తమ కార్గో పార్శిల్ కేంద్రాల్లో 116 రూపాయలు చెల్లించి, వివరాలు నమోదు చేసుకోవాలని సంస్థ

ఈడీ విచారణకు గైర్హాజర్ అయిన ఎమ్మెల్సీ కవిత… తన ప్రతినిధి సోమా భరత్ ను పంపిన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవిత నేటి ఈడీ విచారణకు గైర్హాజర్ అయ్యారు. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరుకాలేకపోతున్నానని పేర్కొన్నారు. అయితే… ఈడీ అడిగిన ప్రశ్నలకు తన సమాధానాలను

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. ఏపీలో 4 స్థానాల్లో వైసీపీ ఘన విజయం

తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. ఓట్ల లెక్కింపు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు మరోసారి ఈడీ ముందుకి ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం కుంభకోణం విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కవితకు మద్దతుగా తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి

మోదీకి ఆస్కార్ ఇవ్వాలి : మంత్రి కేటీఆర్ ఎద్దేవా

ఎవరు నీతి మంతులో, ఎవరు అవినీతిపరులో, ఎవరు ఏం తప్పు చేశారో 2023 లో ప్రజలే తీర్పు ఇస్తారని మంత్రి కె. తారక రామారావు అన్నారు. మూడో సారి కూడా ముఖ్యమంత్రిగా

ఈ వయస్సులో లైంగిక ఆరోపణలా? భోరుమని ఏడ్చేసిన ఎమ్మెల్యే రాజయ్య

తనపై వచ్చిన లైంగిక ఆరోపణల విషయంలో బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భోరున ఏడ్చేశారు. లైంగిక ఆరోపణల విషయంలో తన బాధను చెప్పుకుంటూ ఏడ్చేశారు. ఓ చర్చి ఫాదర్

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు నిరాశ… మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ

BRS ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే..

ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత… రేపు ఈడీ విచారణకు హాజరు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయల్దేరారు. ఈ నెల 16 న ఆమె ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణం విచారణలో భాగంగా కొన్ని రోజుల క్రితమే

ఆల్ ది బెస్ట్… నేటి నుంచే తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు

తెలంగాణలో నేటి నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం అవుతాయి. విద్యార్థులందరూ ఉదయం 8:45 నిమిషాల

ప్రవీణ్ పేపర్ లీకేజీకి పాల్పడినట్లు తేలింది : TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి

ఏఈ పరీక్ష రద్దుపై తాము బుధవారం నిర్ణయం తీసుకుంటామని TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ప్రవీణ్ పేపర్ లీకేజీకి పాల్పడినట్లు తేలిందన్నారు. సోషల్ మీడియా, మీడియాలో వదంతులు వస్తున్నాయని, వదంతులకు

అత్యవసరంగా భేటీ అయిన TSPSC… పేపర్ లీకేజీపైనే ప్రధానంగా చర్చ

TSPSC ఏఈ పేపర్ లీక్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అభ్యర్థులు, వివిధ రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నాయి. అయితే.. తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్

ఢిల్లీలో నిరసన తెలిపిన వైఎస్ షర్మిల… అరెస్ట్ చేసిన పోలీసులు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని

Latest News Updates

Most Read News