
మీ ఇంటికే భద్రాద్రి సీతారాముల తలంబ్రాలు… TS RTC బంపర్ ఆఫర్
శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని TS RTC నిర్ణయించింది. తమ కార్గో పార్శిల్ కేంద్రాల్లో 116 రూపాయలు చెల్లించి, వివరాలు నమోదు చేసుకోవాలని సంస్థ

























