ఈ-పేపర్‌

తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాల్లో టెక్స్ టైల్ పార్కులు : మోదీ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో 6 రాష్ట్రాల్లో మెగా టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్స్ పార్కు పేరుతో

ఇదో చారిత్రక విజయం…. ఏవీఎన్ రెడ్డికి, బండి సంజయ్ కి శుభాకాంక్షలు : అమిత్ షా ట్వీట్

తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీకి, ఏవీఎన్ రెడ్డికి

గన్ పార్క్ వద్ద నిరసన చేస్తున్న బండి సంజయ్ అరెస్ట్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశంపై గన్ పార్కు అమరవీరుల స్థూపం దగ్గర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. బీజేపీ ఆఫీసు నుంచి కార్యకర్తలతో ర్యాలీగా

గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు మరో రెండు పేపర్లు రద్దు : TSPSC నిర్ణయం

తెలంగాణలో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు TSPSC అధికారికంగా ప్రకటించింది. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. శుక్రవారం TSPSC కీలక సమావేశం జరిగింది.

స్వప్నలోక్‌ అగ్ని ప్రమాద మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు పలువురు గాయపడటం విచారకరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా

సీబీఐ విచారణకు సహకరించాల్సిందే… వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో దర్యాప్తు

స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం… ఆరుగురి దుర్మరణం

హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో 6 గురు

తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి ఘన విజయం

తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీన్ రెడ్డి గెలుపొందారు. హైదరాబాద్‌‌‌‌–రంగారెడ్డి- – మహబూబ్‌‌నగర్‌‌- టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమీప పీఆర్టీయూ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవం

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల పరిశీలన పూర్తయ్యే నాటికి నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే.. అందులో స్వతంత్ర

కవితపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది : లాయర్ సోమా భరత్

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇబ్బంది పెడుతోందని ఆమె తరపు న్యాయవాది సోమా భరత్ కుమార్ పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ దురద్దేశంతో కూడుకుందన్నారు. ఎమ్మెల్సీ కవిత

కవితకు ఈడీ మళ్లీ నోటీసులు.. ఈ నెల 20 న విచారణకు రావాలని ఆదేశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు పంపింది. ఈ నెల 20 న కవిత విచారణకు హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది.

మంత్రి కేటీఆర్ చేపట్టిన పనులన్నీ అట్టర్ ప్లాఫ్… పేపర్ లీకేజీలో రాజీనామా చేయాలి : బండి సంజయ్

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. TSPSC ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారానికి మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని,

Latest News Updates

Most Read News