ఈ-పేపర్‌

పంట నష్టం అంచనా ముగిసిన తర్వాత… రైతులను ఆదుకుంటాం : ఎమ్మెల్సీ పల్లా

ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు పంట న‌ష్ట‌పోయిన రైతుల‌ను( Farmers ) త‌ప్ప‌కుండా ఆదుకుంటామ‌ని రాష్ట్ర రైతు స‌మ‌న్వ‌య సమితి అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అకాల

ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత… 2 గంటలుగా కొనసాగుతున్న ఈడీ క్వశ్చన్ అవర్

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి తన భర్త అనిల్ తో కలిసి

TSPSC పేపర్ లీక్ : రేవంత్ రెడ్డిని నోటీసులు పంపిన సిట్

పేపర్ లీక్​ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపారు. పేపర్ లీక్​పై రేవంత్ చేసిన ఆరోపణలపై అధారాలు ఇవ్వాలని నోటీసులో

అక్కడ ఈడీ, సీబీఐలు ఎందుకు స్పందించడం లేదు … రాఘవులు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తుందని సీపీఐ(ఎం)పొలిట్ బ్యూరో సభ్యులు  బీవీ రాఘవులు ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం  ప్రథమ వర్ధంతి సందర్భంగా

భద్రాచలంలో అంగరంగవైభవంగా శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు

భద్రాచలంలో రాములోరికి మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరగనున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కల్యాణ తేదీని ఆలయ అధికారులు

దళితుల పట్ల బీజేపీ వైఖరి మరోసారి తేటతెల్లం.. ఎర్రోళ్ల శ్రీనివాస్

ఎస్సీ వర్గీకరణ చేసే ప్రసక్తే లేదంటూ బీజేపీ ఎస్సీమోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్‌సింగ్‌ ఆర్య చేసిన వ్యాఖ్యలను టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఖండించారు. ఈ సందర్భగా శ్రీనివాస్‌  మీడియాతో మాట్లాడతూ

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహునికి వైభవంగా లక్ష పుష్పర్చన

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రములో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవారులకు వైభవంగా లక్ష పుష్పర్చన పూజను నిర్వహించారు. శనివారము ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం, సుదార్శన

కవిత విషయంలో ఏ తప్పూ మాట్లాడలేదు.. సామెత వాడాను : బండి సంజయ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేడు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. కవితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు

లీకేజీ వెనుక ఎవరున్నా వదిలిపెట్టం : మంత్రి కేటీఆర్

TSPSC పేపర్ లీకేజీ అంశం అత్యంత విచారకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పులతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందన్నారు. ఇది వ్యవస్థ వైఫల్యం కాదని స్పష్టం చేశారు. ఇద్దరు

TSPSC వ్యవహారంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణను కుదిపేస్తోంది. అటు అభ్యర్థులు, ఇటు విపక్షాలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని, ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి,

అకాల వర్షాలతో పంట నష్టపోయిన మండలాల్లో మంత్రుల పర్యటన

అకాల వర్షాలతో నష్టపోయిన మండలాల్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. వికారాబాద్‌ జిల్లాలోని మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. అకాల వర్షాలతో నష్టపోయిన

మహిళా కమిషన్ ముందు హాజరైన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేడు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. కవితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు

Latest News Updates

Most Read News