
బండి సంజయ్ కి నోటీసులు పంపిన సిట్…
TSPSC పేపర్ లీక్ కేసు విషయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి సిట్ అధికారులు నోటీసులిచ్చారు. పేపర్ లీకేజీ విషయంలో ఆయన వద్ద వున్న ఆధారాలను సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

TSPSC పేపర్ లీక్ కేసు విషయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి సిట్ అధికారులు నోటీసులిచ్చారు. పేపర్ లీకేజీ విషయంలో ఆయన వద్ద వున్న ఆధారాలను సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వివేక్ ధన్కా వాదనలు వినిపించగా, ప్రభుత్వం పక్షాన ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు.

ఓ వైపు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ సాగుతున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్రానికి చేతనైతే విదేశాల్లో దాక్కున్న

తనకు తరుచుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీ అంజనీ కుమార్ కి లేఖ రాశారు. పాకిస్తాన్ నుంచి తరుచుగా తనను చంపేస్తానంటూ ఫోన్లో బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ నిమిత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వరుసగా రెండో రోజు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు కూడా ఆమె వెంట భర్త అనిల్, న్యాయనిపుణులు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో ఉగాది మిలన్ నిర్వహించారు. శ్రీ శోభకృత్ నామ ఉగాది సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో ఈ ఉత్సవం నిర్వహించగా… ముఖ్య అతిథిగా ప్రధాని

ఉత్కంఠత వీడిపోయింది. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ పూర్తి చేసుకొని, ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి చేరుకున్నారు. దీంతో కవితను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. రాత్రి 9.10 గంటలకు

ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను విచారిస్తుండగానే… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సందేశం పేరిట పార్టీ శ్రేణులకు కీలక సందేశం ఇచ్చారు. అన్నంతినో… అటుకులు తినో… ఉపవాసం వుండో

TSPSC పేపర్ లీకేజీ విషయంలో సిట్ అధికారులు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులు అందజేశారు. లీకేజీకి సంబంధించిన వివరాలు అందజేయాలని సీఆర్పీసీ 91 కింద నోటీసులిచ్చింది. అయితే.. దీనిపై రేవంత్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తోంది. దాదాపు 8 గంటలుగా ఈ విచారణ సాగుతోంది. ఏపీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం 11

ఉషశ్రీ 96 వ జయంతి సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త, వేద విశ్వవిద్యాలయ ఆచార్యులు బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథ శర్మకు ఉషశ్రీ సంస్కృతి సత్కారాన్ని ఉషశ్రీ మిషన్ అందజేసింది. హైదరాబాద్ లో ఈ

అకాల వర్షాలతో దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రాలను రైతులను వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులతో పరిశీలించి, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రైతన్నలకు భరోసానివ్వాలని మంత్రి కేటీఆర్ పార్టీ క్యాడర్ కి సూచించారు. నష్టపోయిన ప్రాంతాలను పరిశీలిస్తూ
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841