ఈ-పేపర్‌

బండి సంజయ్ కి మరోసారి నోటీసులిచ్చిన సిట్… ఆదివారం విచారణకు రావాలని సూచన

TSPSC పేపర్ లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు మరోసారి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నివాసానికి వెళ్లారు. పేపర్ లీకేజీ కేసులో ఆధారాలు ఇవ్వాలని మరోసారి ఆయనకు నోటీసులు

పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే : బండి సంజయ్

TSPSC పేపర్ లీకేజీని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద మా నౌకరీలు మాగ్గావాలి అన్న పేరుతో తెలంగాణ బీజేపీ నిరుద్యోగ మహాధర్నా చేపట్టింది. దీనిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

బీజేపీ మహా ధర్నాకి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్… షరతులతో కూడిన అనుమతులు

తెలంగాణ బీజేపీ మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. TSPSC పేపర్ లీకేజీని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించాలని బీజేపీ తలపెట్టింది. అయితే…

భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు : ముఖ్యమంత్రి కేసీఆర్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్ర‌ధాని మోదీ(పాల‌న ఎమ‌ర్జెన్సీని మించిపోతుంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. నేర‌స్తులు, ద‌గాకోరుల కోసం ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై అన‌ర్హ‌త

బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అంటూ కేటీఆర్ ట్వీట్

బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఒక్క తెలంగాణలోనే అన్నదాతకు.. పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు. అందుకే ఒక్క

సిట్ అధికారులకు బండి సంజయ్ లేఖ… విచారణకు రాలేనన్న బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సిట్ అధికారులకు లేఖ రాశారు. తనకు సిట్ నోటీసులు అందలేదని అందులో పేర్కొన్నారు. మీడియా ద్వారా తెలిసిన సమాచారం మేరకే తాను స్పందిస్తున్నానని పేర్కొన్నారు.

ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం… పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ప్రకటన

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టంపై రైతులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఎంత పంట

మంత్రి కేటీఆర్ పైనా చర్యలు తీసుకోవాలి : సిట్ విచారణ తర్వాత రేవంత్ డిమాండ్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ (SIT) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ గురువారం

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో నేడు పర్యటించనున్న సీఎం కేసీఆర్

రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సందర్భంగా వడగళ్ల వర్షానికి పంట నష్టం అధికంగా జరిగిన 4 జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. గురువారం ఉమ్మడి

రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు… పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రులు

రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ర‌వీంద్ర భార‌తిలో శోభ‌కృత్ ఉగాది వేడుక‌లుఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర మంత్రులు పంచాంగాన్నిఆవిష్క‌రించారు. భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో శోభకృత్

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఉగాది వేడుకలు.. వర్చువల్ గా హాజరైన రాష్ట్రపతి

హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఉగాది ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ గా హాజరయ్యారు. ఇక… గవర్నర్ తమిళిసై, సీఎస్ శాంతి కుమారి, కేంద్ర

రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. శోభకృత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను

Latest News Updates

Most Read News