ఈ-పేపర్‌

భద్రాచలం కల్యాణ మహోత్సవానికి కోటి రూపాయలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్

భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయలను మంజూరు చేశారు. ప్రత్యేక నిధుల నుంచి సీఎం కేసీఆర్ వీటిని కేటాయించినట్లు అధికారులు పేర్కొన్నారు. భద్రాచలం సీతారామస్వామి కల్యాణ

సిటీ పరిధిలోని చెరువులను అత్యాధునికంగా చేస్తాం : మంత్రి కేటీఆర్

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులతో GHMC పరిధిలోని 25 చెరువులు, HMDA పరిధిలోని 25 చెరువుల అభివృద్ది చేపట్టనున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే దుర్గం చెరువు టూరిస్ట్ స్పాట్ గా

‘లావోరా’లో పెట్టుబడులు ..ఆదాయం పదింతల రెట్టింపు

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని రారాజు..నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం..రియల్ ఎస్టేట్ లోనే అత్యధికంగా ల్యాండ్ బ్యాంకు ఉన్న సంస్థ లావోరా.. దాదాపు ఇరవైకి పైగా ప్రాజెక్టులతో సుమారు రెండు

నగరంలో మళ్లీ ఫ్లెక్సీ వార్… మోదీగారూ ఇంకెన్నాళ్లు? అంటూ ఫ్లైఓవర్ పై పోస్టర్లు

హైదరాబాద్ లో మళ్లీ ఫ్లెక్సీల వార్ ప్రారంభమైంది. ఉప్పల్, నారపల్లి ఫ్లై ఓవర్ పిల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు..?

24 గంటల్లోనే ట్విస్ట్.. కాంగ్రెస్ కి రాజీనామా చేసేసిన డీఎస్

ఒకే ఒక్క రోజు…. డీ. శ్రీనివాస్ యూటర్న్ తీసేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.  పార్టీకి రాజీనామా ప్రకటించేశారు. ఆదివారం రోజున డీఎస్ తన కుమారుడు సంజయ్ తో కలిసి

ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై మూడు వారాల పాటు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ

లహరి ఏసీ స్లీపర్‌ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

హైటెక్‌ హంగులతో రూపొందించిన తొమ్మిది ఏసీ స్లీపర్‌ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్‌ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

తెలంగాణ విమోచన దినోత్సవంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

ఈ యేడాది కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం పక్షాన అధికారికంగా జరుపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. విమోచన దినోత్స వాన్ని జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం భయపడుతోందని

వివేకా హత్య కేసు : ఇంకెంత కాలం కేసు విచారిస్తారు? సీబీఐ పై సుప్రీం కోర్టు అసహనం

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకెంత కాలం ఈ కేసును విచారిస్తారని సీబీఐని సూటిగా ప్రశ్నించింది. ఈ హత్యకు

ఎల్బీనగర్ కూడలి ఇకపై సిగ్నల్ ఫ్రీ… ఎల్బీనగర్ చౌరస్తాకి అమరుడు శ్రీకాంతాచారి పేరు : కేటీఆర్

హయత్ నగర్ నుంచి దిల్ సుఖ్ నగర్ వైపు వెళ్లే ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. 32 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఎల్బీనగర్ కూడలి

బీజేపీకి ఆర్థికం కంటే రాజ‌కీయమే ప్రాధాన్య‌మైంది : కేటీఆర్ ట్వీట్

కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశ యువత చాలా నష్టపోతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. చైనా నుంచి బయటకు వస్తున్న వ్యాపారవేత్తలను ఆకర్షించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. పార్లమెంటరీ ప్యానల్ నివేదికపై

రాహుల్ గాంధీ అనర్హత వేటు చర్యను ఖండిస్తున్నాం : ఎంపీ కోమటిరెడ్డి

ప్రధాని మోదీ తీసుకున్న రాహుల్ గాంధీ అనర్హత వేటు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని..న్యాయం కోసం పోరాటం చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత

Latest News Updates

Most Read News