
భద్రాచలం కల్యాణ మహోత్సవానికి కోటి రూపాయలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్
భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయలను మంజూరు చేశారు. ప్రత్యేక నిధుల నుంచి సీఎం కేసీఆర్ వీటిని కేటాయించినట్లు అధికారులు పేర్కొన్నారు. భద్రాచలం సీతారామస్వామి కల్యాణ

























