
మంత్రి కేటీఆర్ కి వందకోట్లు ఇస్తే ఎన్ని బూతులైనా తిట్టొచ్చా? రేవంత్ రెడ్డి
TSPSC పేపర్ లీకేజీపై విచారణ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీని కోరారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలుసుకున్నారు. ఈ

TSPSC పేపర్ లీకేజీపై విచారణ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీని కోరారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలుసుకున్నారు. ఈ

TSPSC పేపర్ లీకేజీని నిరసిస్తూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ TSPSC కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. తన పార్టీ కార్యకర్తలతో కలిసిTSPSC ముట్టడికి యత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల

తెలంగాణలో మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుతున్న సనత్ అనే మెడికో హాస్టల్ గదిలోనే ఉరేసుకున్నాడు. సనత్ ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్, చల్లా వెంకట్రామ్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్

ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్ కి పసుపు బోర్డు తీసుకురాకపోవడంపై స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ పై అక్కడి రైతులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ మేరకు స్థానిక రైతులు

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఘనంగా రాముడి కల్యాణోత్సవం జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతమ్మ వారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగల్య ధారణ చేశాడు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఈ వేడుకలు వైభవోపేతంగా

తెలంగాణలోనూ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్డర్స్ లోనే పుట్టిందని గుర్తు చేశారు. టీడీపీ 41వ ఆవిర్భావ

సూర్యాపేట మునగాల దగ్గర ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. దీంతో రాజధాని బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటు ద్విచక్ర వాహనం, ఇటు ఆర్టీసీ బస్సు రెండూ పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ

1982 మార్చి 29 న సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో నాలుగు దశాబ్ధాల క్రితం నందమూరి తారక రామారావు అమృత హస్తాల మీదుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ భారత

TSPSC పేపర్ లీకేజీ కేసులో నిరాధార ఆరోపణలు చేసినందుకు మంత్రి కేటీఆర్ తనకు లీగల్ నోటీసులు పంపడంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నోటీసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ప్రకటించారు. కేటీఆర్

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను సీబీఐ విధుల నుంచి

అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841