ఈ-పేపర్‌

మంత్రి కేటీఆర్ కి వందకోట్లు ఇస్తే ఎన్ని బూతులైనా తిట్టొచ్చా? రేవంత్ రెడ్డి

TSPSC పేపర్ లీకేజీపై విచారణ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీని కోరారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలుసుకున్నారు. ఈ

క్రిమినల్ ని కాను…లుక్ అవుట్ నోటీసులెందుకు? వైఎస్ షర్మిల మండిపాటు

TSPSC పేపర్ లీకేజీని నిరసిస్తూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ TSPSC కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. తన పార్టీ కార్యకర్తలతో కలిసిTSPSC ముట్టడికి యత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల

నిజామాబాద్ లో కలకలం… మెడికో సనత్ ఆత్మహత్య

తెలంగాణలో మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుతున్న సనత్ అనే మెడికో హాస్టల్ గదిలోనే ఉరేసుకున్నాడు. సనత్ ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన దేశపతి, నవీన్ కుమార్, చల్లా వెంకట్రాం రెడ్డి

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్, చల్లా వెంకట్రామ్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్

ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు… నిజామాబాద్ రైతుల వినూత్న నిరసన

ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్ కి పసుపు బోర్డు తీసుకురాకపోవడంపై స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ పై అక్కడి రైతులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ మేరకు స్థానిక రైతులు

భద్రాచలంలో ఘనంగా రాములోరి కల్యాణం… అభిజిత్ లగ్నంలో మాంగల్య ధారణ

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఘనంగా రాముడి కల్యాణోత్సవం జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతమ్మ వారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగల్య ధారణ చేశాడు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఈ వేడుకలు వైభవోపేతంగా

తెలంగాణలోనూ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలి : చంద్రబాబు నాయుడు

తెలంగాణలోనూ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్డర్స్ లోనే పుట్టిందని గుర్తు చేశారు. టీడీపీ 41వ ఆవిర్భావ

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ… పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు… ఒకరు దుర్మరణం

సూర్యాపేట మునగాల దగ్గర ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. దీంతో రాజధాని బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటు ద్విచక్ర వాహనం, ఇటు ఆర్టీసీ బస్సు రెండూ పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ

భారత రాజకీయాల్లో సంచలనం ‘తెలుగుదేశం’ ఆవిర్భావం

1982 మార్చి 29 న సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో నాలుగు దశాబ్ధాల క్రితం నందమూరి తారక రామారావు అమృత హస్తాల మీదుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ భారత

కేటీఆర్ పరువు 100 కోట్లా? మరి యువత భవిష్యత్తు మూల్యం ఎంత? బండి సంజయ్

TSPSC పేపర్ లీకేజీ కేసులో నిరాధార ఆరోపణలు చేసినందుకు మంత్రి కేటీఆర్ తనకు లీగల్ నోటీసులు పంపడంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నోటీసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ప్రకటించారు. కేటీఆర్

వైఎస్ వివేకా హత్య కేసు : సిట్ ప్రధానాధికారిని మార్చేసిన సీబీఐ… నూతన అధికారిగా కేఆర్ చౌరాసియా

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను సీబీఐ విధుల నుంచి

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలు ప్రారంభించండి : సీఎం కేసీఆర్

అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్

Latest News Updates

Most Read News