
తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ఫైనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే… మామూలుగా గత యేడాది 11 పేపర్లు

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ఫైనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే… మామూలుగా గత యేడాది 11 పేపర్లు

దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద బహు ళ అంతస్థుల భవనం హైదరాబాద్ ఐటీ కారిడార్లో నిర్మితమవుతున్నది. కోకాపేటలో సాస్ క్రౌన్ పేరి ట 58 అంతస్థులు 236 మీటర్ల ఎత్తుతో ఈ

తెలంగాణలో ఆసక్తికర పరిణామం జరిగింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి, టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వైస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ అంశంపై

14 మంది ప్రధానులు మారినా దేశ ప్రజల తలరాత మాత్రం మారలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో రైతుల గురించి ఏ నాయకుడు మాట్లాడలేదని, ఢిల్లీలో రైతులు

తెలంగాణలో ఉత్తమ పనితీరు కనబర్చిన ఉత్తమ పంచాయితీలకు అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల కార్యక్రమం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి, మల్లారెడ్డి హాజరై,

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎంఎంటీఎస్ రెండో దశ రైళ్లు ప్రారంభం కానున్నాయి. మేడ్చల్- సికింద్రాబాద్, ఉందానగర్- మేడ్చల్- సికింద్రాబాద్- తెల్లాపూర్ వరకూ ఎంఎంటీఎస్

మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ విడుదల చేశాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ బాంబ్ పేల్చాడు. బీఆర్ఎస్, ఆప్ పార్టీలపై కీలక

TSPSC పేపర్ లీకేజీ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మరిన్ని లీకులు బయటకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో TSPSC కార్యదర్శి అనితా రామచంద్రన్, బోర్డు మెంబర్ లింగారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. అయితే… షెడ్యూల్ ప్రకారం ఆయన శుక్రవారం తెలంగాణ పర్యటన ఖరారైంది. అయితే.. అది రద్దైంది.

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై మళ్లీ భారం మోపింది. ఆర్టీసీ టిక్కెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం

హైదరాబాద్ లో ఈడీ సోదాలు మళ్లీ జరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచే ప్రముఖ ఫార్మా కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. అయితే… 15 బృందాలుగా అధికారులు

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజనరీతో రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నదని కేటీఆర్
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841