ఈ-పేపర్‌

రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల ఆందోళనలు…. బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్

ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బండి సంజయ్ పై కేసీఆర్ ప్రభుత్వం కక్షగట్టిందని, ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పడం లేదని ఆగ్రహం

బండి సంజయ్ ని ఎందుకు అరెస్ట్ చేశారో డీజీపీకే తెలియదా? కిషన్ రెడ్డి ఆగ్రహం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కి ఫోన్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ఎందుకు అరెస్ట్ చేశారని డీజీపీని ప్రశ్నించారు. అసలు

పోలీసు వాహనాలకు పేపర్లు అతికించి, బండి సంజయ్ ని వరంగల్ వైపు తరలించిన పోలీసులు

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారంలో భారీ హైడ్రామా చోటు చేసుకుంటోంది. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పీఎస్ లో వున్న బండి సంజయ్ ని పోలీసులు తరలించిన విధానంపై పెద్ద

అర్ధరాత్రి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా, ఎలాంటి వారెంట్ కూడా

‘నేను అధ్యక్షుడిగా వున్నంత కాలం పొత్తు పెట్టుకోనివ్వను’ : బీఆర్ఎస్ తో పొత్తుపై రేవంత్ హాట్ కామెంట్స్

కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కామెంట్లు చేసిన నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం బీఆర్ఎస్ తో

బాధ్యతతో పనిచేద్దాం… విద్యార్థుల భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకోవాలి : సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణలో పదో తరగతి ప్రశ్న పత్రాలు వరుసగా లీక్ కావడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. పదో తరగతి పరీక్షల విషయంలో జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు,

ఓయూలో ఏబీవీపీ నేత కడియం రాజు శ్రద్ధాంజలి సభ…. హాజరైన ప్రముఖులు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ కడియం రాజు శ్రద్ధాంజలి సభ ఉస్మానియా యూనివర్సిటీ, ఠాగూర్ ఆడిటోరియంలో

పనిలేని వారే మోదీపై అనవసర చర్చలు పెడుతున్నారు : బండి సంజయ్

ప్రధాని నరేంద్ర మోదీ చదువుపై పనిలేని వారే అనవసర చర్చలు పెడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. చదువుకు.. పదవులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. టాప్ లీడర్‌గా

తెలంగాణలో లీకుల పరంపర… నిన్న తెలుగు… నేడు హిందీ

తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో మరో ప్రశ్నాపత్రం లీకైంది. రెండో రోజు హిందీ పరీక్ష ప్రారంభమైన కాసేపటికే హిందీ పేపర్ వాట్సాప్ లో ప్రత్యక్షమైంది. అయితే ఉమ్మడి వరంగల్ నుంచే ఈ

టెన్త్ విద్యార్థుల ఆన్సర్ షీట్లు మాయం… ఉట్నూరులో ఘటన

తెలంగాణలో పేపర్ లీకేజీల యుగం నడుస్తోంది. మొన్నటికి మొన్న TSPSC పేపర్ లీకేజీ అయ్యింది. దీనిపై ఇప్పటికీ నిరసన జరుగుతూనే వుంది. ఇది మరిచిపోకముందే టెన్త్ పేపర్ లీక్ అయ్యింది. ఈ

కూల్ రూఫ్ విధానాన్ని ప్రకటించిన మంత్రి కేటీఆర్.. ఆచరిస్తే ప్రోత్సాహకాలు కూడా

తెలంగాణ కూల్ రూఫ్ విధానం 2023-28 ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య భవనాలపై ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు దీనిని తీసుకొచ్చామన్నారు. కూల్

తాండూరులో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్… ముగ్గురి సస్పెండ్

వికారాబాద్ జిల్లా తాండూర్ లో పదో తరగతి పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న బయో సైన్స్ ఉపాధ్యాయుడే పేపర్ బయటకు రావడానికి కారణమని

Latest News Updates

Most Read News