ఈ-పేపర్‌

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయల్దేరిన సమయంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హనుమజ్జయంతి సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్కడ వివాదాస్పద

సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ పై రాళ్లదాడి

వందే భారత్ రైలుపై దుండగులు మళ్లీ రాళ్ల దాడి చేశారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య ప్రారంభమైన వందే భారత్ రైలుపై దుండగులు రాళ్ల దాడికి దిగారు. దీంతో కోచ్ భాగం

రాష్ట్రపతి భవన్ లో ఘనంగా పద్మా అవార్డుల ప్రదానోత్సవం… హాజరైన ప్రముఖులు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండో విడత బుధవారం జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన

తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి 12 వ తేదీ వరకూ గోవిజ్ఞాన పరీక్షలు

గోసేవా విభాగం తెలంగాణ ఆధ్వర్యంలో విజ్ఞాన పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 6 నుంచి 12 వరకూ ఆన్ లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. భారతీయ గోవుల వైజ్ఞానిక విశేషాలు, ప్రత్యేకతలు,

బండి సంజయ్ రిమాండ్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్టైన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ లీగల్ సెల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

జనగామలో విషాదం… ఎస్సై దంపతుల ఆత్మహత్య

జనగామలో విషాదం జరిగింది. జనగామ ఎస్సై శ్రీనివాస్ (55) దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య స్వరూప (50) మొదట ఉరేసుకొని చనిపోగా, కాసేపటికే ఎస్సై శ్రీనివాస్ తన సర్వీస్ రివాల్వర్ తో

బండి సంజయ్ ఫోన్ ఇస్తే.. క్షుణ్ణంగా అర్థమైపోతుంది : వరంగల్ సీపీ రంగనాథ్

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ఏ1 నిందితుడిగా చేర్చి, కేసు నమోదు చేశామని వరంగల్ సీపీ రంగనాథ్ ప్రకటించారు. ప్రశ్నాపత్రం కేసులో ఏ1గా

హనుమకొండ కోర్టులో బండి సంజయ్ ని హాజరు పరిచిన పోలీసులు.. ఏ1గా బండి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు ఎట్టకేలకు హనుమకొండ కోర్టులో హజరుపరిచారు. కోర్టు ముందు భారీగా కార్యకర్తలు వుండటంతో వెనుక ద్వారం గుండా బండి సంజయ్ ని మేజిస్ట్రేట్

అందరూ అబ్బురపడేలా అంబేద్కర్ విగ్రహావిష్కరణ : సీఎం కేసీఆర్

పేదల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ప్రపంచం గర్వించదగ్గ మేధావి బీఆర్‌ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన దార్శనికత వల్లే నేడు దళిత, గిరిజన, బహుజన వర్గాలతో

పేపర్ లీకేజీలో బండి సంజయ్ అడ్డంగా దొరికిపోయారు : మంత్రి హరీశ్

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. పదో తరగతి పేపర్‌ లీకేజీకి పాల్పడి బండి సంజయ్‌, బీజేపీ పార్టీ అడ్డంగా దొరికిపోయిందని

రాజకీయంగా ఎదుర్కోలేకే… బీజేపీ ఇలా చేస్తోంది : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మండిపాటు

పదో తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్‌లో బయటకు రావడం వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందని, అది ఇప్పుడు బయటపడిందని అధికార బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల

బండి సంజయ్ అరెస్ట్ పై మంత్రి కేటీఆర్ ఘాటు ట్వీట్

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను వరంగల్ వైపు పోలీసులు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర మాటల

Latest News Updates

Most Read News