
మరికొన్ని గంటల్లో హైదరాబాద్ పర్యటనకి ప్రధాని నరేంద్ర మోదీ
మరి కొన్ని గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కి చేరుకోనున్నారు. ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

మరి కొన్ని గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కి చేరుకోనున్నారు. ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

జాతీయ పంచాయతీ రాజ్ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం పలు పురస్కారాలను దక్కించుకుంది. దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 9 విభాగాల్లో కలిపి 27

సింగరేణి బొగ్గు గనులు వేలానికి పెట్టడం దుర్మార్గమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మోదీ స్నేహితుడు అదానీకి సింగరేణిని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. లాభాల్లో నడుస్తున్న సంస్థను నిర్వీర్యం చేయొద్దని

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్

టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్టైన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. TSPSC లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను త్వరలో ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ ఎంపీ (నల్గొండ) ఎన్.

పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బండి సంజయ్ కి బెయిల్ ఇవ్వాలని కోరుతూ హనుమకొండ ప్రిన్సిపల్

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8 న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. అదే రోజు భారీ ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలకు నిరసనగా మంచిర్యాల, భూపాలపల్లి,కొత్తగూడెం, రామగుండం

నాగర్ కర్నూలు జిల్లాలో అత్యంత ప్రసిద్ధమైన నల్లమల సలేశ్వరం లింగమయ్య జాతరలో విషాదం చోటు చేసుకుంది. భక్తుల రద్దీ ఎక్కువగా వుండటంతో తొక్కిసలాట జరిగి జాతరలో ఇద్దరు మరణించారు. వీరు నాగర్

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ లీగల్ సెల్ దాఖలు చేసిన

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. 2 గంటల పాటు మోదీ హైదరాబాద్ లోనే వుండనున్నారు. శనివారం ఉదయం 11:30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారన్న వార్త తెగ ప్రచారంలో వుంది. ఈ మధ్యే ఆయన ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో మరింత ప్రచారం
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841