ఈ-పేపర్‌

వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడమే మన లక్ష్యం : మంత్రి పువ్వాడ

వచ్చే ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి బీఆర్ఎస్ ని మళ్లీ గెలిపించి హ్యాట్రిక్ సాధించాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం లో

ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్‌ సవాల్‌

ప్రధాని మోదీ  కేవలం రాజకీయాల కోసమే  హైదరాబాద్‌ వచ్చారని మంత్రి కేటీఆర్‌   విమర్శించారు. మోదీ హైదరాబాద్‌ పర్యటనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు.  గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలా  అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని

ఈ నెల 12న ఇఫ్తార్ విందు

 ముస్లింలు పవిత్ర మాసంగా ఆచరించే రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందును ఈ నెల 12వ తేదీ సాయంత్రం ఎల్ బి

సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల మహాధర్నా

సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మహాధర్నా చేపట్టాయి. ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మోదీ హటావో సింగరేణి బచావో అంటూ నినాదాలు

కేంద్రం ఏమిచ్చిందని అడ్డుకుంటున్నారని అంటున్నారు? : మంత్రి తలసాని

తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటే కేసీఆర్ ప్రభుత్వం మోకాలడ్డుతోందన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. కేంద్రం ఏమిచ్చిందని రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌

అభివృద్ధి చేద్దామంటే కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోంది : ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించారు. సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో పలు డెవలప్ మెంట్ పనులకు

సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ కి పచ్చ జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

తెలుగు రాష్ట్రాల్లో రెండో వందేభారత్ పట్టాలెక్కింది. ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ ను ప్రారంభించారు. మూడు నెలల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండో

గూగుల్‌ను రిపేర్‌ చేయాలన్నా గురువే కావాలి– మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సంజయ్ కిషోర్ సేకరించి రచించి రూపకల్పన చేసిన ‘స్వాతంత్రోద్యమం– తెలుగు సినిమా– ప్రముఖులు’ పుస్తకావిష్కరణోత్సవం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్లో అతిరధ మహారధుల సమక్షంలో  ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా  మాజీ ఉప

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్… మరికాసేపట్లో ప్రారంభం

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కేందుకు రెడీ అయ్యింది. మరి కాసేపట్లో ప్రధాని మోదీ సికింద్రాబాద్ నుంచి పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్- తిరుపతి మధ్య

ఎస్‌పీజీ పహారాలో పరేడ్‌ గ్రౌండ్‌… మోదీ పర్యటన నేపథ్యంలో నాలుగంచెల భద్రత

ప్రధాని మోదీ మరికొన్ని గంటల్లో హైదరాబాద్ కి రానున్నారు. ఉదయం 11.30 గంటలకు చేరుకోనున్న ప్రధాని.. మధ్యాహ్నం 1.30 గంటలకు చెన్నైకి వెళ్లనున్నారు. రెండు గంటలపాటు జరిగే ఈ సుడిగాలి పర్యటనలో

తెలుగులోనూ పరీక్ష రాసే ఛాన్స్ ఇవ్వండి : అమిత్ షా కి లేఖ రాసిన కేటీఆర్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షను తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ రాసే అవకాశం కల్పించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ కేంద్ర హోంమంత్రి

ప్రధాని సభకు వస్తే కేసీఆర్ ని గజమాలతో సత్కరిస్తాం : బండి సంజయ్

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ వస్తే తాము గజ మాలతో సన్మానం చేస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. మోదీ సభకు కేసీఆర్ గనక రాకపోతే… తెలంగాణ

Latest News Updates

Most Read News