
ఏపీలో ఓటు తీసేసుకొని, తెలంగాణలో ఓటు పెట్టుకోండి : హరీశ్ రావు
తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే అన్నారు. అయితే ఒక దిక్కే ఓటు హక్కు పెట్టుకోండి

తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే అన్నారు. అయితే ఒక దిక్కే ఓటు హక్కు పెట్టుకోండి

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై వరంగల్ సీపీ రంగనాథ్ స్పందించారు. బండి సంజయ్ తో తనకు ఎలాంటి గట్టు పంచాయతీలు లేవన్నారు. తన కెరీర్లో ఒక్క దందా చేసినా..సెటిల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నా కాలికి గాయమైంది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు కేంద్రం కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తే ఉద్యోగులు

మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలంలోని చీర్లవంచలో సబ్స్టేషన్ ప్రారంభించారు, ఎస్సీ కమ్యూనిటీ హాల్,

వరంగల్ సీపీ రంగనాథ్ ను వదిలే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. విజయవాడ సత్యంబాబు కేసులో సీపీ పాత్ర ఏమిటో తమకు తెలుసన్నారు. నల్లగొండ, ఖమ్మంలో

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై ఆర్థిక మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా ఏడు నెలలుగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆపారని

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఫ్యాక్టరీ నిర్వహణ కోసం మూలధనం, ముడిసరుకుల కోసం నిధులు ఇచ్చి, ఉక్కు

బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. పంజరంలో నుంచి బయటకు వచ్చినందుకు స్వేచ్ఛ ఉందన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్

పెండింగ్ లో వున్న బిల్లుల విషయంలో తెలంగాణ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ లో వున్న 3 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. 2 బిల్లులను రాష్ట్రపతికి పంపారు. మరో

అధికార బీఆరఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చారు. వీరిద్దరూ పార్టీ

పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నది. ఈ
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841