ఈ-పేపర్‌

నేడే అంబేద్కర్ విగ్రహావిష్కరణ… హాజరుకానున్న ప్రకాష్ అంబేద్కర్

సిటీలోని ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ కి నివాళులు అర్పించేందుకు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. గులాబీలు, పువ్వులు, తమలపాకులతో

కేసీఆర్ దెబ్బ అలా వుంటుంది… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేటీఆర్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణను విరమించుకుందని కేంద్రం ప్రకటించడం సీఎం కేసీఆర్ ఘనతేనని మంత్రి కేటీఆర్ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం చెబితే ..ఎలా

అరాచక పాలన అంతం చేయడం బీజేపీతోనే సాధ్యం : బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.

సుఖేష్ చంద్రశేఖర్ ఎవరో తెలియదు : ఎమ్మెల్సీ కవిత

డబ్బు ముట్టజెప్పే విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో వాట్సప్ చాటింగ్ జరిగిందని పేర్కొంటూ పలు వాట్సప్ స్క్రీన్ షాట్లు సుఖేష్ చంద్రశేఖర్ బయటపెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇదో సంచలనంగా మారింది.

కాంగ్రెస్ కి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీలో చేరిక

ఇప్పటికే అస్తవ్యస్తంగా వున్న తెలంగాణ కాంగ్రెస్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కి

ఈ నెల 12 నుంచి 17 వరకు ‘నారాయణ దాస విరచిత యదార్థ రామాయణ హరికథా గాన మహోత్సవాలు’

నారాయణ దాస విరచిత యదార్థ రామాయణ హరికథా గానములు హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో జరుగుతున్నాయి. ఆదిభట్ల నారాయణ దాసు, హరికథా ప్రవీణ నేతి లక్ష్మీనారాయణ భాగవతుల సంస్మరణ పూర్వక హరికథా

చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్

ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్నిప్రమాద బాధితులనుమంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్‌ లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం మంత్రి

తెలంగాణ కోసం పోరాడినట్లే… దేశ బాగు కోసం పోరాడదాం : ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

దేశంలోనే అత్యంత సంపన్న సీఎం జగన్… అత్యధిక అప్పులున్న సీఎం కేసీఆర్

మన దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు? ప్రతి రోజూ ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు. ఆస్తుల చిట్టా చెప్పడానికి దమ్ముందా? ఎంత ఆస్తి వుందో వెల్లడించే ధైర్యం

ఖమ్మం జిల్లా చీమలపాడులో జరిగిన దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి స‌మీపంలో ఊహించని రీతిలో సిలిండర్లు

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి.. 10 మందికి గాయాలు.. ఒకరు దుర్మరణం

ఖమ్మం జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన నేతలను ఆహ్వానించడానికి స్థానిక కార్యకర్తలు

ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ నేత జానారెడ్డి.. స్టంట్ వేసిన వైద్యులు

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి యశోద ఆస్పత్రిలో చేరారు. మోకాలికి చికిత్స కోసం యశోదాకి వెళ్లారు. ఈ సమయంలోనే యశోద వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో

Latest News Updates

Most Read News