ఈ-పేపర్‌

వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా.. తాజాగా నోటీసులిచ్చిన సీబీఐ

వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. నిజానికి షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం విచారణకు రావాలని సీబీఐ నోటీసులిచ్చింది. విచారణలో భాగంగా హైదరాబాద్ లోని

ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాశ్ రెడ్డి

వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసుకున్నారు. అవినాష్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3:45

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అధికారిక కసరత్తు మొదలైంది. రిటర్నింగ్‌ అధికారుల జాబితా పూర్తి చేయడంతో పాటు జూన్‌ 1 నుంచి ఈవీఎంల పనితీరును అధికారులు పరిశీలించనున్నారు. ఓటర్ల చేరికలు, తొలగింపు

హైదరాబాద్ మహిళకు లక్కీ డ్రాలో రూ.2.2 కోట్లు

హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ  యూఏఈ రాజధాని  అబుధాబిలో రూ.2.2 కోట్లు గెలుచుకున్నది. హైదరాబాద్‌కు చెందిన హమీదా బేగం అబుధాబిలో మూడేండ్లు మెడికల్‌ కోడర్‌గా ఉద్యోగం చేస్తున్నది.   మెహ్జూ జ్‌ సంస్థ

తనకు ఆహ్వానం రాలేదు… వచ్చి ఉంటే వెళ్లేదాన్ని : తమిళిసై

అంబేద్క‌ర్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌కు త‌న‌ను ఆహ్వానించ‌లేద‌న్నారు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై హాజరుకాలేదు. ఈ సంద‌ర్భంగా

అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు : బండి సంజయ్

బీజేపీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలిస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేస్తామని తెలిపారు. వరంగల్ లో

సప్పా భారతి భాగవతారిణి ఆధ్వర్యంలో ‘సీతా కల్యాణం’ హరికథాగానము

నారాయణ దాస విరచిత యదార్థ రామాయణ హరికథా గానములు హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో జరుగుతున్నాయి. ఆదిభట్ల నారాయణ దాసు, హరికథా ప్రవీణ నేతి లక్ష్మీనారాయణ భాగవతుల సంస్మరణ పూర్వక హరికథా

ప్రతి యేటా అంబేద్కర్ పేరుతో ప్రతిష్ఠాత్మక అవార్డు : సీఎం కేసీఆర్ ప్రకటన

హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ వద్ద బీఆర్ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మునిమనుమడు ప్రకాష్ అంబేద్కర్ హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు,

విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్ఠించుకున్నాం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ వద్ద బీఆర్ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మునిమనుమడు ప్రకాష్ అంబేద్కర్ హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు,

మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన.. పంజాగుట్ట కూడలికి అంబేద్కర్ పేరు

హైదరాబాద్ పంజాగుట్ట కూడలిలో అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట కూడలికి అంబేద్కర్ పేరు పెడతామని ఆయన ప్రకటించారు.

హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. వివరాలివీ…

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌  125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌  శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్‌సాగర్‌ 

మరి సింగరేణి విషయంలో కేంద్రం దిగిరాలేదా? కేటీఆర్ కి సెటైర్ వేసిన వైసీపీ

తమ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం దిగివచ్చిందన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ అటాక్ ఇచ్చింది. తెలంగాణలో ఏ విషయానికీ కేంద్రం దిగిరాలేదా? కేవలం ఆంధ్రా

Latest News Updates

Most Read News