ఈ-పేపర్‌

హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఫిక్స్…

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి శంషాబాద్ నోవాటెల్ హోటల్ కి

వైఎస్ వివేకా హత్య కేసు : తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 25 వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ

Restoring the Cultural Heritage of Bharat అనే అంశంపై ప్రజ్ఞాభారతి సెమినార్

భారత సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించడం (Restoring the Cultural Heritage of Bharat) అనే అంశంపై ప్రజ్ఞాభారతి సెమినార్ నిర్వహిస్తోంది. ఈ నెల 23న హైదరాబాద్ కాచిగూడలోని బద్రుకా కాలేజీలో సాయంత్రం

సింగరేణిని జేబు సంస్థగా బీఆర్ఎస్ మార్చేసుకుంది : కిషన్ రెడ్డి

కల్వకుంట్ల కుటుంబం సహా బీఆర్ఎస్ నేతల మితిమీరిన జోక్యం కారణంగా సింగరేణి వ్యవస్థ అస్తవ్యస్తమైపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి సంరక్షణ నినాదమిచ్చిన కల్వకుంట్ల

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వర్సెస్ మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డిపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలకు దిగారు. మంత్రి నిరంజన్ రెడ్డి కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసి 165 ఎకరాల్లో ఫార్మ్

చౌటుప్పల్‌లో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్

చౌటుప్పల్ లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ

ఈ నెల 25 వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దు : తెలంగాణ హైకోర్టు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 25 వరకూ ఆయన్ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర

13 జాతీయ అవార్డులు తెలంగాణ కైవసం చేసుకోవడంపై సీఎం కేసీఆర్‌ హర్షం

పచ్చదనం, పరిశుభ్రతతోపాటు పలు అభివృద్ధి ఇతివృత్తాలు (థీం) విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచి జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ లైంగిక ఘటన… డ్రైవర్ కి 20 ఏళ్ల జైలు శిక్ష

బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాలలో ఐదేండ్ల బాలికపై లైంగిక దాడి కేసులో డ్రైవర్‌ రజినీకుమార్‌ను నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది.బంజారాహిల్స్‌ రోడ్డు నం.

వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన భూమిలో ఈద్గా నిర్మాణమా? కేసీఆర్ కి బండి సంజయ్ లేఖ

నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని, చట్ట విరుద్ధంగా ఈద్గా నిర్మాణం కోసం కేటాయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి

తాయత్తు మహిమ అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గడల శ్రీనివాస్

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ తాయత్తు మహిమతోనే తాను ఇంత స్థాయిలో వున్నానని, డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందంటూ చెప్పుకొచ్చారు. కొత్తగూడెంలో

చేతనైతే ప్రత్యేక హోదా, విశాఖ ప్లాంట్ కోసం పోరాడండి : వైసీపీకి మంత్రి హరీశ్ కౌంటర్

ఏపీ విషయంలో తెలంగాణ మంత్రి హరీశ్ చేసిన వ్యాఖ్యలు దుమ్ము దుమారం రేపాయి. ఏపీలో పాలన ఎలా వుందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసని, అయితే

Latest News Updates

Most Read News