ఈ-పేపర్‌

మళ్లీ గెలవడం కాదు… మునుపటి కంటే ఎక్కువ సీట్లు తేవాలి : సీఎం కేసీఆర్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు సాధిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ

ప్రభుత్వం అండగా వుంటుంది… ఆందోళన వద్దు : రైతులకు మంత్రి కేటీఆర్ భరోసా

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు  ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు  తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎదురవుతున్న

హైదరాబాద్ లో భారీ వర్షం… రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం భారీ వర్షం పడింది. రికార్డు స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. కేవలం 2 గంటల వ్యవధిలోనే సుమారు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షంతో పాటు గాలులు

కొత్త సెక్రటేరియట్‌లోకి శాఖల తరలింపు.. సీఎం కేసీఆర్ ఆఫీస్ ఎన్నో ఫ్లోర్ అంటే..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నిహంగులతో కొత్తగా సెక్రటేరియట్‌ను నిర్మించింది. ఈ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టింది. అయితే.. ప్రస్తుతం బూర్గుల రామకృష్ణ భవన్ నుంచి

పాలు, పెరుగు లాంటి వాటిపై జీఎస్టీ విధిస్తారు… కానీ… : కేటీఆర్

కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును అదానీ గ్రూప్‌నకు బదిలీ చేసిన కేంద్రం.. దానిపై ఎలాంటి జీఎస్టీ

పోలీసులపై చేయి చేసుకున్న వైఎస్ షర్మిల… కేసులు నమోదు

వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల పోలీసు అధికారులపై చేయి చేసుకున్నారు. ఓ ఎస్ఐ, మహిళ కానిస్టేబుల్‌పై షర్మిలా చేయిసుకున్నారంటూ పోలీసులు ఆమెను అరెస్టు చేసి పీఎస్‌కు తీసుకువచ్చారు. రెండు సెక్షన్లకింద కేసు

హైదరాబాద్ లో మరో ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం

హైదరాబాద్ నగరంలో మరో ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఇండియన్ బ్యాడ్మింటన్ గురు పుల్లెల గోపీచంద్ నగరంలో మూడో అకాడమీని ప్రారంభించాడు. ఇప్పటికే రెండు అకాడమీలతో ఎంతోమందిని తీర్చిదిద్దిన

మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం

తెలంగాణ  రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్య‌క్ర‌మం నుంచి ఆహ్వానం అందింది. దుబాయ్‌లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షోకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు

తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన

ఈ నెల 23న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ను పెంచబోతోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను సవాల్‌ చేస్తూ బీజేపీ తరుపున ఎన్నికల

రంజాన్ వేడుకల్లో సీఎం కేసీఆర్

తెలంగాణ  రాష్ట్ర  హోంమంత్రి మహమూద్‌ అలీ ఇం ట్లో నిర్వహించిన ఈద్‌-ఉల్‌-ఫితర్‌ వేడుకల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి, ఆయన కుటుంబీకులు ఘన స్వాగతం పలికారు.

మెడికో ప్రీతిది ఆత్మహత్యే.. సైఫే ప్రధాన కారకుడు : వరంగల్ సీపీ

కాకతీయ మెడికల్ కాలేజీ మెడికో ప్రీతి మృతి కేసుపై ఇన్నాళ్లుగా నెలకొన్న మిస్టరీ వీడింది. రెండు నెలలు అయినా ప్రీతి ఆత్మహత్య చేసుకుందా..? లేకుంటే హత్యనా..? అనేదానిపై తేలకపోగా తాజాగా పోస్టుమార్టమ్

సింగరేణిని ప్రైవేట్ పరం చేయడం లేదు.. చర్చకు సిద్ధమే : ఈటల ప్రకటన

సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పునరుద్ఘాటించారు. రామగుండం వేదికగా ప్రధాని మోదీయే చెప్పారని ఆయన గుర్తు చేశారు. సింగరేణి విధి

Latest News Updates

Most Read News