
భగీరథకు కిన్నెర సత్కారం
మహానటుడు ఎన్ .టి . రామారావు శత జయంతి వేడుకలలో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ భగీరథ, అల్లాడ రామకృష్ణను కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఘనంగా సత్కరించింది. ఎన్ .టి .ఆర్ శతజయంతి

మహానటుడు ఎన్ .టి . రామారావు శత జయంతి వేడుకలలో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ భగీరథ, అల్లాడ రామకృష్ణను కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఘనంగా సత్కరించింది. ఎన్ .టి .ఆర్ శతజయంతి

తెలంగాణ కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. దీనిలో భాగంగా యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం సచివాలయంలోని 6 వ అంతస్తులోని తన ఛాంబర్ కి వెళ్లి, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని

తెలంగాణ కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. దీనిలో భాగంగా యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం సచివాలయంలోని 6 వ అంతస్తులోని తన ఛాంబర్ కి వెళ్లి, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని

భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ–కొత్తగూడెం జాతీయ రహదారిపై ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 47

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు,

పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రాష్ట్రం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఫుడ్ కాంక్లేవ్ – 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్

అమెరికా హెచ్1-బీ వీసా లాటరీ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకున్నాయని అమెరికా వెల్లడించింది. ఈ నేపథ్యంలో మోస, దుర్వినియోగ పద్ధతులను తొలగించడం ద్వారా హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునీకరించినట్టు ఒక యూఎస్ ఫెడరల్

తెలంగాణ రాష్ట్ర నూనత సచివాలయం నేడే ప్రారంభం కానుంది. దీంతో తెలంగాణ పరిపాలన విభాగంలో కొత్త శకానికి నాంది ప్రస్తావన కానుంది. అంబేద్కర్ పేరు పెట్టిన నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్

మే 2 నుంచి యాదాద్రిలో శ్రీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మే నాలుగో తేదీ వరకు రోజు వారీ జరిగే నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం,

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు సుదర్శన యాగం ,

అమెరికా వెళ్లి చదువాలనుకొనే విద్యార్థులకు హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ తీపికబురు అందించింది. విద్యార్థి వీసాల కోసం వచ్చే నెల రెండో వారం తర్వాత అపాయింట్మెంట్లు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. ప్రస్తుతం మొదటి

సింగరేణి సోలార్కు మరో జాతీయ పురస్కారం దక్కింది. అతితక్కువ సమయంలో పర్యావరణహితంగా 224 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను నిర్మించి, పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించినందుకు రెనివ్ ఎక్స్ అవార్డుల్లో ఉత్తమ ఎనర్జీ
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841