Uncategorized

మంత్రి కేటీఆర్ తో వీఆర్ఏల చర్చలు.. తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు చేస్తున్న నిరసనలపై నేడు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. అసెంబ్లీలోని కమిటీ హాలులో 15 మంది వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. వీఆర్ఏలకు

సికింద్రబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం… 8 మంది దుర్మరణం

సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయం దగ్గర్లో వున్న రూబీ లగ్జరీ ప్రైడ్ హోటల్ లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ

మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం బిల్లులో వుంది… సీఎం కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా మంత్రులు ఏడు అంశాలపై సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. విద్యుత్ సవరణ బిల్లుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంపై

ఈ నెల 12 నుంచి నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ 12వ తేదీ నుంచి నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఆయన మూడు ధపాలుగా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగో

పరిపాలన రాజధానిగా విశాఖ ఫిక్స్ : కొడాలి నాని

పరిపాలన రాజధానిగా విశాఖ అవ్వడం ఫిక్స్ అయిపోయిందని, దానిని ఎవ్వరూ మార్చలేరని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తేల్చి చెప్పారు. విశాఖ పరిపాలనా రాజధానిగా రాష్ట్రానికి ఎంతో సంపదను

ఆగస్టు 26 ను ‘తానా అశోక్ కొల్లా డే’గా గుర్తిస్తూ ప్రకటన

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 26ను ఇకపై ‘తానా-అశోక్ కొల్లా డే’‌గా గుర్తిస్తున్నట్టు ఒహాయో రాష్ట్రంలోని ఆక్రాన్ నగర మేయర్ డేనియల్

కేసీఆర్ తో పొత్తు కలలో కూడా పెట్టుకోం : రేవంత్ క్లారిటీ

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్ బరిలోకి దిగుతుందన్న వార్తలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ తో పొత్తు అనేది కలలో కూడా జరగని

నితీశ్, సోరెన్ అందరమూ కలిసే వున్నాం… బీజేపీ ప్రభుత్వం రాలేదు : మమతా బెనర్జీ

విపక్షాలన్నీ ఏకతాటిపైనే వున్నాయని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి, బీజేపీని గద్దెదించుతామని ప్రకటించారు. సీఎం నితీశ్, జార్ఖండ్ సీఎం సోరెన్ తో కలిసి

తొలగిన ప్రతిష్టంభన… వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం పూర్తైన ఏర్పాట్లు..

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై ప్రతిష్టంభన తొలగిపోయింది. మట్టి విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయడానికి అనుమతిస్తామని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతించమని ప్రభుత్వం

ఎమ్మెల్యే ఈటలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు.. తనకు అందలేదన్న ఈటల

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తెలంగాణ శాసనసభ స్పీకర్ కార్యాలయం నోటీసులు అంద జేసింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర మనిషితో పోలుస్తూ ఈటల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే

రోడ్డు ప్రమాదంలో టాటా మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూత

టాటా గ్రూప్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ (54) కన్ను మూశారు. అహ్మదాబాద్‌ నుంచి ముంబై వెళుతుండగా  పాల్ఘర్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఈ బిజినెస్‌ టైకూన్‌ మృత్యువాత పడ్డారు. 

పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ ల లైగర్ దెబ్బకి ‘JGM’ వున్నట్టా? లేనట్టా?

సినిమాలు హిట్టవుతుంటాయి.. ఫ్లాప్ అవుతుంటాయి. అవన్నీ సహజమే. కానీ సినిమా విడుదలకు ముందు మాట్లాడిన మాటలు ఎప్పటికీ అలా మిగిలిపోతాయి. తీసిన సినిమాకు, ప్రమోషన్స్‌లో చెప్పిన దానికి కొంతైనా దగ్గరగా ఉండాలి.

Latest News Updates

Most Read News