
మంత్రి కేటీఆర్ తో వీఆర్ఏల చర్చలు.. తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు చేస్తున్న నిరసనలపై నేడు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. అసెంబ్లీలోని కమిటీ హాలులో 15 మంది వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. వీఆర్ఏలకు


























