ఫోటోగ్యాలెరీ

మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు.. అన్నాడీఎంకే పగ్గాలు ఆయనకే

తమిళనాడు మాజీ సీఎం ఈకే పళనిస్వామికి మద్రాస్‌ హైకోర్టులో ఊరట లభించింది. అన్నాడీఎంకే నాయకత్వ వివాదంపౖౖె న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పార్టీకి పళనిస్వామే సుప్రీం నాయకుడని స్పష్టం చేసింది. అన్నాడీఎంకే ప్రధాన

భారత్ కు సాధ్యం కానిది ఏదీ ఉండదు .. ప్రధాని మోదీ

కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహక

దేశంలోనే తొలిసారి.. భారత వైద్య శాస్త్రంలో అద్భుతం

భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షమందికి పైగా మహిళలు గర్భాశయ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. కాగా వారిలో 65 శాతం మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి గర్భాశయ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ క్వాడ్రివాలెంట్‌

మరోసారి భారతీయుల మనుసు దోచుకున్న … వార్నర్ భాయ్

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి భారతీయుల మనసులను దోచ్చుకున్నారు. గణేష్‌ చతుర్థి నాడు వినూత్నమైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుడి ముందు చేతులు జోడిరచి

తెలంగాణ సంపదను బిహార్ కు దోచిపెడుతున్నారు : కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సంపదను బిహార్ కు దోచిపెడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఏ ముఖం పెట్టుకొని, బిహార్ లో పర్యటించారని

విశ్వాస పరీక్షలో విజయం సాధించిన కేజ్రీవాల్ సర్కార్… బీజేపీ కుట్రుల ఫెయిల్ అని ప్రకటన

ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం నెగ్గింది. విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్‌కు మద్దతుగా 58 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఢిల్లీ అసెంబ్లీలో 70

భారత నేవీకి కొత్త జెండా… ఆవిష్కరించనున్న మోదీ

భారత నౌకాదళ పతాక రూపు రేఖలు మారాయి. ప్రస్తుతమున్న జెండా రూపు రేఖలు బ్రిటీష్ కాలం నాటివి. అందుకే దీనిని త్వరలో మార్చుతున్నట్లు పీఎంవో ప్రకటించింది. మారిన నౌకాదళ పతాకాన్ని ఐఎన్ఎస్

ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెబుతూ పాక్ ప్రధాని షరీఫ్ ట్వీట్

పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ప్రధాని

దేశంలోనే తొలి వర్చువల్ పాఠశాల… ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్

దేశంలోనే తొలి వర్చువల్‌ స్కూల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థలు ఈ స్కూల్‌లో చేరేందుకు అర్హులేనని ఆయన తెలిపారు. నీట్‌, సీయూఈటీ, జేఈఈ వంటి

బూస్టర్ డోసు కచ్చితంగా తీసుకోండి… అదో ఇన్సూరెన్స్ : డాక్టర్ ఎన్ కే అరోరా

దేశంలో కరోనా కేసులు మెళ్లి మెళ్లిగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు కొన్ని సూచనలు కూడా చేసింది. అయితే… బూస్టర్ డోసు విషయంలో నేషనల్

శాఖ మార్చిన కాసేపటికే రాజీనామా చేసేసిన బిహార్ మంత్రి

2014లో జరిగిన అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌జేడీ నేత, బిహార్‌ మంత్రి కార్తీకేయ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. కాసేపటికే

గుడ్ న్యూస్…. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్లు

కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు గుడ్ న్యూస్. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ 19 కిలోల వాణిజ్య సిలిండరు ధర భారీగా తగ్గింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్

Latest News Updates

Most Read News