
ఉజ్బెకిస్తాన్ లో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు
ఉజ్బెకిస్తాన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సమర్ ఖండ్ వెళ్లారు. అక్కడి ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ ప్రధాని అరిపోవ్ సాదర స్వాగతం

ఉజ్బెకిస్తాన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సమర్ ఖండ్ వెళ్లారు. అక్కడి ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ ప్రధాని అరిపోవ్ సాదర స్వాగతం

యూపీలోని లఖీంపూర్ జిల్లాలో ఇద్దరు దళిత అక్కాచెల్లెల్లను కొందరు యువకులు అత్యాచారం చేసి, హత్య చేశారు. ప్రస్తుతం ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. వారిని హత్య చేసి చెట్టుకు

సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. 2024 లో బీజేపీయేతర ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే… అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కచ్చితంగా అమలు

తాము తీసుకొచ్చిన విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోమని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం విద్యుత్ రంగంలో వున్న ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకునేందుకే విద్యుత్

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్ స్కీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో జెలెన్ స్కీకి గాయాలయ్యాయి. ఆయన క్షేమంగానే వున్నారని ఆయన తరపు ప్రతినిధి ప్రకటించారు. రష్యా దళాల నుంచి

దాదాపు 200 కోట్ల విలువైన, 40 కేజీల మాదక ద్రవ్యాలను ఇండియన్ కోస్ట్ గార్డు, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నాయి. పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను తీసుకొస్తున్న పాకిస్థానీ

చైనా విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శించారు. మోదీ ప్రభుత్వం దాదాపు 1,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు ధారాదత్తం చేసిందని ఆరోపించారు.

దేశంలో యాక్టివ్ లేని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. రిజిస్టర్ చేసుకొని, ఎన్నికల్లో పోటీ చేయకుండా, స్తబ్దుగా వున్న రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ ను, సింబల్ ను

జమ్మూ కశ్మీర్ పూంచ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు లోయలో పడింది. దీంతో 11 మంది మరణించారు. 25 మందికి తీవ్ర

ఓ వైపు పార్టీకి జవసత్వాలు నింపడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా తిరుగుతున్నారు. ఈ సమయంలోనే గోవాలో ఆ పార్టీకి పెద్ద ఝలక్ తగిలింది. మొత్తం 11

ఇన్ఫోసిస్ సంస్థ తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తూ మెయిల్స్ పంపింది. ఎవరైనా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నట్లు తేలితే… వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ హెచ్చరించింది. కంపెనీ నియమాలను

26 రకాల ఔషదాలను కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధించింది. ర్యాంటాక్, జింటాక్ ట్యాబ్లెట్లను అత్యవసర జాబితా నుంచి తొలగించింది. ఈ ట్యాబ్లెట్లతో క్యాన్సర్ వస్తున్నట్లు అనుమానాలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841