ఫోటోగ్యాలెరీ

క్షణానికో మలుపు… హఠాత్తుగా తెరపైకి ఖర్గే… ఖర్గేను అధ్యక్షుడ్ని చేయనున్న సోనియా?

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పూట పూటకో మలుపు తిరుగుతున్నాయి. రోజుకో కొత్త నేత అధ్యక్ష ఎన్నికల్లోకి దిగుతానంటూ ముందుకు వస్తున్నారు. అందులోంచి ఒక్క శశిథరూర్ ఇప్పటి వరకూ నిలుస్తూ వచ్చారు. ఆయన

సడన్ ఛేంజ్… అధ్యక్ష పోటీ నుంచి తప్పుకున్న దిగ్విజయ్… బరిలోకి ఖర్గే

కాంగ్రెస్ ఎన్నికల నామినేషన్ తేదీ ముగుస్తున్న కొద్దీ ఉత్కంఠత మరింత పెరిగిపోతోంది. అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్నానని నిన్న రాత్రి వరకూ ప్రకటించిన దిగ్విజయ్ సింగ్ ఒక్క పూటలోనే తన నిర్ణయాన్ని

గాంధీ కుటుంబం లేకుంటే కాంగ్రెస్ శూన్యం : దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ దాఖలు చేసే ఒక రోజు ముందు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ- గాంధీ కుటుంబం లేకుంటే కాంగ్రెస్

వచ్చే యేడాది అక్టోబర్ నుంచి కారులో 6 ఎయిర్ బ్యాగులు.. నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం

కార్లలో ఎయిర్ బ్యాగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే యేడాది అక్టోబర్ నెల 1 వ తారీఖు నుంచి కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉండాలన్న నియమాన్ని

డబుల్ ఇంజన్ సర్కార్ తో గుజరాత్ అభివృద్ధి జరిగింది : ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభమైంది. ఈ పర్యటనలో భాగంగా ఎయిర్ పోర్టుకు చేరుకోగానే.. గుజరాత్ సీఎం, అధికారులు ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. ఆ

ఆరెస్సెస్ ర్యాలీకి అనుమతి నిరాకరించిన తమిళనాడు ప్రభుత్వం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అక్టోబర్ 2 న తలపెట్టిన రూట్ మార్చ్ కు స్టాలిన్ ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. ఈ ర్యాలీ ద్వారా శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశాలున్నాయని, కొన్ని

ఆర్టీసీకి 5 కోట్లు నష్టపరిహారం కట్టండి.. నిషేధిత పీఎఫ్ఐని ఆదేశించిన కేరళ హైకోర్టు

కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు రూ.5.20కోట్లు చెల్లించాలని నిషేధిత పీఎఫ్‌ఐని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఆస్తులకు నష్టం జరుగడంతో పరిహారం ఇవ్వాలని కోరుతూ కేఎస్‌

అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నా… గెహ్లాట్ కీలక ప్రకటన

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు రాజస్థాన్ సీఎ అశోక్ గెహ్లాట్ కీలక ప్రకటన చేశారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయిన తర్వాత గెహ్లాట్ ఈ ప్రకటన చేశారు.

మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్ చేసుకునే హక్కు వుంది.. సుప్రీం సంచలన తీర్పు

అబార్షన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్ట పరంగా మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్లు చేయించుకునే హక్కు వుందని తేల్చి చెప్పింది. వివాహితలు, అవివాహితలు అంటూ తేడా చూపించవద్దని, అది రాజ్యాంగ

పీఎఫ్ఐ అష్టదిగ్బంధనం… సోషల్ మీడియా అకౌంట్లను తొలగించిన కేంద్రం

పీఎఫ్ఐపై కేంద్ర నిషేధం విధించిన మరుసటి రోజు ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పీఎఫ్ఐకి చెందిన ట్విట్టర్ అకౌంట్ ను

జమ్మూ కశ్మీర్ లో రెండు వరుస భారీ పేలుళ్లు… అప్రమత్తమైన పోలీసులు

జమ్మూ కశ్మీర్ లోని ఉధంపూర్ లో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో దొమాయిల్ చౌక్ లో నిలిపి వున్న బస్సులో పేలుడు జరిగింది. ఈ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సమీర్ మహింద్రును అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ అవినీతి కేసులో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. తాజాగా ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రును ఈడీ అధికారులు ఢిల్లీలో అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం లోని

Latest News Updates

Most Read News