
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక- సుగినేకళ్ లో ఓటు వేయనున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్నారు. కర్ణాటక సరిహద్దులోని ఏపీలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్నారు. కర్ణాటక సరిహద్దులోని ఏపీలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ

ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ విధానంలో అక్రమాలు జరిగినట్లు నమోదైన కేసులో ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. అక్టోబరు

గుజరాత్లో ఎన్నికల షెడ్యూల్కు ముందే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నది. ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా ఆదివారం ఐదో విడుతలో 12 మంది అభ్యర్థులతో జాబితాను

నేపాల్ చరిత్రకాడురు, సాహిత్యవేత్త సత్యమోహన్ జోషి ఇకలేరు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోషి.. ఖాట్మండులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఛాతిలో నొప్పి

భారతీయ జనతా పార్టీ గుజరాత్ ఎన్నికల్లో విజయపరంపరను కొనసాగిస్తూ వస్తుండటం వెనుక ప్రవాస గుజరాతీల పాత్ర ఎంతో కీలకమని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. మూడురోజుల ప్రవాసి గుజరాతి పర్వ్

జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్(ఎన్నార్సీ)ను రూపొందించే దిశగా కేంద్రం చకచకా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. భారతీయుల జనన, మరణాలపై జాతీయ స్థాయి డాటాబేస్ రూపొందించేందుకు రెడీ అవుతున్నది.

ఆస్ట్రేలియా గడ్డపై టీ 20 ప్రపంచకప్ అక్టోబర్ 16వ తేదీ నుంచే ప్రారంభం కానుంది. కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ఈ సారి టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో

ఫెడరల్ షరియత్ కోర్టు మాజీ జస్టిస్, బలోచిస్తాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మొహమ్మద్ నూర్ మెస్కంజాయ్ను హత్య చేశారు. ఖారన్ పట్టణంలోని మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఆయనపై అటాక్ జరిగింది. మసీదు

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. నవంబర్ 12 న ఏకబిగిన ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

ఇతర దేశాలు 5జీ సేవలను కోరుకుంటే.. తప్పకుండా అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 5జీని తమ సొంత టెక్నాలజీతో రూపొందించామని వాషింగ్టన్ వేదికగా సీతారామన్ ప్రకటించారు. 5జీ

మావోయిస్టులతో లింకులున్నాయన్న కేసులో శిక్షను అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి అని బాంబే హైకోర్టు ప్రకటించింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ సాయిబాబాకు నిషేధిత మావోయిస్టు

నెహ్రూ కశ్మీర్ సమస్యను సృష్టించారని, ఏళ్ల తరువాత ప్రధాని నరేంద్ర మోదీ దీనిని పరిష్కరించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని నెహ్రూ ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టడం వల్లే… కశ్మీర్
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841