ఫోటోగ్యాలెరీ

నూతన సీజేఐ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

నూతన సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ను నియమించాలంటూ సీజేఐ యూయూ లలిత్ చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. కొత్త సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును ఈ నెల

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడులు.. ఇద్దరు వలస కూలీల దుర్మరణం

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి గ్రెనేడ్ దాడులకు దిగారు. షోపియాన్ లోని హర్మెన్ ప్రాంతంలో వలస కూలీలు నివసిస్తున్న ఇంటిపై  ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారు. ఈ గ్రెనేడ్ దాడిలో యూపీకి

గ్యాంగ్ స్టర్లు, డ్రగ్స్ సరఫరాదారులు, టెర్రర్ ఫండర్స్ లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు…

ఏడు రాష్ట్రాల్లో గ్యాంగ్ స్టర్లు, ఉగ్రవాదులకు ఫండింగ్ చేసే వారు, డ్రగ్స్ సరఫరా దారులే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చేస్తోంది. నేటి ఉదయం నుంచే ఎన్ఐఏ ఈ దాడులు చేయడం ప్రారంభించింది.

ప్రశాంతంగానే ముగిసిక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. 96 శాతం ఓటింగ్ నమోదు

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లలో అర్హులైన నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం

మరో పాకిస్తాన్ డ్రోన్ ను పేల్చేసిన బీఎస్ఎఫ్

పంజాబ్‌ అమృత్‌సర్‌లోని రానియా సరిహద్దు ఔట్‌పోస్ట్‌ వద్ద ఓ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూల్చివేశారు. రానియా ఔట్‌పోస్ట్‌ సమీపంలో ఆదివారం రాత్రి పాకిస్థాన్‌ వైపు నుంచి ఒక డ్రోన్‌ భారత్‌లోకి చొచ్చుకొచ్చింది.

హిందీ మాధ్యమ ఎంబీబీఎస్ కోర్సు పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించి, రికార్డు నెలకొల్పిన మధ్యప్రదేశ్

ఎంబీబీఎస్ కోర్సుకు సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం హిందీ భాషలో రూపొందించిన బయో కెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియాలజీ పుస్తకాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో

ఓటు హక్కు వినియోగించుకున్న సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా, రాహుల్

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమెతో

ఢిల్లీ లిక్కర్ స్కాం : సీబీఐ విచారణకు హాజరుకానున్న సిసోడియా.. అరెస్ట్ అంటూ ఊహాగానాలు

దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీబీఐ, ఈడీ దేశ వ్యాప్తంగా దాడులు చేసి, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అయితే..

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం… తొలి ఓటు వేసిన చిదంబరం

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. మొదటి ఓటు పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం వినియోగించుకున్నారు. ఆ

సుపరిపాలన, మెరుగైన సేవలను అందించేందుకు బ్యాంకింగ్ రంగం ఓ వాహకం : మోదీ

ఆర్థిక చేరిక, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు భారత దేశపు పురోగతిని ప్రస్తావిస్తూ దేశంలో సుపరిపాలన, మెరుగైన సేవలను అందించడానికి బ్యాంకింగ్ రంగం ఒక వాహకంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర

మరి కాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం… ఏర్పాట్లు పూర్తి

నేడే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు పార్టీ ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ప్రకటించారు.

ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్. షిండే వర్గంలోకి

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్  తగిలింది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనువడు నిహార్ ఠాక్రే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరాడు. త్వరలో అంధేరి ఈస్ట్

Latest News Updates

Most Read News