ఈ-పేపర్‌

దావోస్ కు మంత్రి కేటీఆర్ బృందం

ఈ నెల 16 నుంచి 20 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ నగరంలో  జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సు-2023లో పాల్గొనేందుకు  తెలంగాణ  రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే

రేపే వందే భారత్ రైల్ ప్రారంభం… సీఎం కేసీఆర్ ని ఆహ్వానించాం : కిషన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ట్రైన్ ప్రారంభంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. శనివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభమవుతుందని ప్రకటించారు.

భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ : సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పంటపొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని,

చనాక- కొరాట బ్యారేజీకి పర్యావరణ అనుమతులు మంజూరు

గోదావరి నది జలాలను వినియోగించే విషయంలో కీలక ముందడుగు పడింది. ఆదిలాబాద్ జిల్లాలోని చనాక- కొరాట బ్యారేజీకి పర్యావరణ అనుమతులు లభించాయి. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు

వందే భారత్ ముహూర్తం ఖరారు… 15 న వర్చువల్ గా ప్రారంభించనున్న మోదీ

సికింద్రాబాద్- విశాఖ మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రారంభించే ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 15 న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ఈ రైలును ప్రారంభిస్తారు.

కంటి వెలుగుపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారీ టెలీ కాన్ఫరెన్స్

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంపై ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. ఈ నెల 18 న కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ

మలక్ పేట్ ఘటనపై దర్యాప్తు… నిపుణుల కమిటీ ఏర్పాటు

మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతిచెందిన ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.బాలింతలు మృతిచెందిన ఘటనపై దర్యాప్తునకు నిపుణుల కమిటీ వేశామని హెల్త్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. కమిటీ

కరీంనగర్ లో శ్రీవారి ఆలయం : ప్రకటించిన టీటీడీ

కరీంనగర్ లో 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టుకు ఇచ్చే విరాళాలతో వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలు, పురాతన

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి… పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ముంబైలో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో టాటా కార్పొరేట్‌ కేంద్ర కార్యాలయం-బాంబే హౌస్‌లో సమావేశమై వివిధ

గుడి మల్కాపూర్ బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ హఠాన్మరణం

గుడి మల్కాపూర్ కార్పొరేటర్, బీజేపీ నేత దేవర కరుణాకర్ అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం రాత్రి ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వారి కుటుంబీకులు బంజారాహిల్స్ లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చేర్పించారు.

నేషనల్ పోలీస్ అకాడమీలో కంప్యూటర్ల చోరీ… కేసు నమోదు

రాజేంద్ర నగర్ లోని నేషనల్ పోలీస్ అకాడమీ (NPA) లో కంప్యూటర్ల చోరీ జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత వుండే అక్కడ.. 7 కంప్యూటర్లు మాయమయ్యాయి. అయితే.. ఈ విషయాన్ని అక్కడి

సంక్రాంతి రద్దీ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 21 టిక్కెట్ కౌంటర్లు

సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోని హైదరాబాద్ లోని ప్రజలు.. తమ తమ సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ సందర్భంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పండగ రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్

Latest News Updates

Most Read News