
యాదాద్రిలో స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న సీఎం కేసీఆర్, ముగ్గురు సీఎంలు
ఖమ్మం బీఆర్ఎస్ సభకు వెళ్తూ.. వెళ్తూ.. మధ్యలో సీఎం కేసీఆర్, ల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ యాదగిరి గుట్ట

ఖమ్మం బీఆర్ఎస్ సభకు వెళ్తూ.. వెళ్తూ.. మధ్యలో సీఎం కేసీఆర్, ల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ యాదగిరి గుట్ట

హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు, చివరి నిజాం ప్రిన్స్ మీర్ అలీఖాన్ సిద్దిఖీ ముకర్రంజా బహదూర్ పార్థివదేహానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నివాళులర్పించారు. హైదరాబాద్లోని చౌమొహల్లా

ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ”కేసీఆర్… అసలు నువ్వు మనిషివేనా? నీకు దమ్ముంటే, నాతో రాజకీయం చెయ్యి..! చేతగాక, నన్ను తట్టుకోలేక నా

తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. నట విశ్వరూపం అంటే

ఖమ్మంలో జరగనున్న భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు అంతా సిద్ధమైంది. ఖమ్మం సమీపంలోని వెంకటాయపాలెం దగ్గరున్న 100 ఎకరాల్లో ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. సీఎం కేసీఆర్, ఢిల్లీ

నిజాం వారసునికి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని కేసీఆర్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఇలా చేస్తే… తెలంగాణ పోరాట చరిత్రను, నిజాం వ్యతిరేక పోరాటం ప్రజలు

ఖమ్మం సభ వేదికగా జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దశ దిశ చూపిస్తారని మంత్రి, సభ ఇంఛార్జీ హరీశ్ రావు ప్రకటించారు. దేశం చూపు ఖమ్మం వైపు ఉందని, ఈ సభతో

రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి 8 జాతీయ పార్టీలు, 40 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరై, తమ

మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనతో హైదరాబాద్ కి మరో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ సంస్థ రానుంది. దావోస్ లో జరుగుతున్న ఆర్థిక వేదిక సదస్సు వేదికగా ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక్కసారిగా బాంబు పేల్చేశారు. ప్రజల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 15 నుంచి 20 మంది

స్విట్జర్లాండ్ వేదికగా జరుగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దావోస్ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు వారు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో గోదాదేవి-రంగనాథస్వామి కల్యాణం కనుల పండువగా సాగింది. స్వామివారి ప్రధానాలయంలోని మొదటి ప్రాకార మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణతంతును వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రభుత్వ
Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841