ఈ-పేపర్‌

ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి.. కంటి వెలుగు బృందాలు ఇంటికి వస్తాయి : హరీశ్ రావు

తెలంగాణ వైద్య మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని అమీర్ పేటలో కంటి వెలుగు పరీక్షలను ప్రారంభించారు. ఖమ్మం వేదికగా జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నుంచి సీఎం కేసీఆర్, మూడు

తెలంగాణలో ఎయిర్‌టెల్‌ రూ.2000 కోట్ల పెట్టుబడులు…సునీల్ మిట్టల్ తో కేటీఆర్ భేటీ

తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా… టెలికాం రంగంలో అగ్రగామి సంస్థగా వున్న భారతీ ఎయిర్ టెల్ హైదరాబాద్ లో 2 వేల కోట్లతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు

కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా ఫ్రీ కరెంట్, రైతు బంధు : సీఎం కేసీఆర్

ఖమ్మం బీఆర్ఎస్ సభ ప్రబల మార్పుకు సంకేతమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభివర్ణించారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుతమైన భారీ బహిరంగ సభ అని అన్నారు. కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి

బీఆర్ఎస్ సభా వేదికగా ఖమ్మం జిల్లాకు వరాలు కురిపించిన సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ సభా వేదికగా ద్వారా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఖమ్మం జిల్లాకి వరాల జల్లు కురిపించారు. ఖమ్మంలో 589 గ్రామ పంచాయతీలు వున్నాయని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి గ్రామానికి

బీజేపీ కేవలం భ్రమలు కలిపిస్తోంది.. అందులో చిక్కుకోవద్దు : అఖిలేశ్ యాదవ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం భ్రమలు మాత్రమే కల్పిస్తుందని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ దెప్పిపొడిచారు. ఆ భ్రమల్లో ప్రజలెవ్వరూ చిక్కుకోవద్దని కోరారు. ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సదస్సుకు

కంటి వెలుగు పథకాన్ని ఢిల్లీలోనూ అమలు చేస్తాం : సీఎం కేజ్రీవాల్

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు పథకాన్ని ఢిల్లీ, పంజాబ్ లోనూ అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. కంటి వెలుగు అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు. ఖమ్మం

కేసీఆర్ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు : కేరళ సీఎం పినరయ్ విజయన్

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమంలో చరిత్రలో నిలిచిపోతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అన్నారు. తెలం తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజలకు మద్దతుగా నిలుస్తోందని.. కేంద్రంపై పోరాడేందుకు

రెండో విడత కంటి వెలుగు ప్రారంభం… సీఎం కేసీఆర్ తో సహా.. జాతీయ నేతలు హాజరు

కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ఖమ్మం వేదికగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం, కేరళ సీఎం, పంజాబ్ సీఎం,

ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ముగ్గురు సీఎంలు

ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో పాటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రారంభించారు. యాదాద్రి నుంచి వీరు నేరుగా ఖమ్మం చేరుకున్నారు. ఖమ్మం చేరుకున్న జాతీయ నేతలకు ఖమ్మం

ముకురం ఝా అధికారిక అంత్యక్రియలను వ్యతిరేకించే వారు మానసిక వైకల్యురు : రేవంత్ రెడ్డి

నిజాం వారసుడు, 8వ నిజాం ముకురం ఝాకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించుకోవడాన్ని ఆయన స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టే

90 శాతం భూమి తీసేసుకో.. 10 శాతం నాకిస్తే చాలు.. ఎమ్మెల్యే రఘునందన్ కి కౌంటర్ ఇచ్చిన తోట చంద్రశేఖర్

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలకు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నుంచి డైవర్ట్ చేయడానికే ఎమ్మెల్యే రఘునందన్ రావు

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు… 50కి పైగా ప్రాంతాల్లో సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ మళ్లీ పెద్ద ఎత్తున దాడులు చేసింది. దాదాపు 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. 35 టీమ్ లుగా ఐటీ అధికారులు దాడులు చేశారు.

Latest News Updates

Most Read News