ఈ-పేపర్‌

36,300 కోట్లతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్

హైదరాబాద్ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ ముందుకు వచ్చింది. 2030 నాటికి 36,300 కోట్లతో వెబ్ సర్వీసెస్ ను విస్తరిస్తామని సంస్థ కీలక ప్రకటన చేసింది. దావోస్ పర్యటనలో వున్న

ఈ నెల 27 నుంచి తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీలు.. ఈ సారి కలెక్టర్ల సారథ్యంలో..

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ పీసీసీలో ఆసక్తికర సన్నివేశం.. గాంధీ భవన్ లో రేవంత్ తో భేటీ అయిన ఎంపీ కోమటిరెడ్డి

దాదాపు ఏడాది తర్వాత కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్ కి వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కూడా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్

ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ లపై ప్రధానికి ఫిర్యాదు చేశాను: ఎమ్మెల్యే రఘునందన్ రావు

ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ లపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి కార్యాలయానికి, డీఓపీటీకి కూడా లేఖ

సికింద్రాబాద్ ప్రమాదంలో ముగ్గురి మిస్సింగ్…’ విక్టిమ్ లొకేషన్ కెమెరా’ సాయంతో ప్రయత్నాలు

సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదంలో గల్లంతైన ముగ్గురి ఆచూకీ ఇంకా దొరకలేదని తెలుస్తోంది. డెక్కన్ మాల్ స్టోర్స్ లో పనిచేస్తున్న వసీం, జునైద్, జహీర్ ఏమైపోయారన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదని

అగ్ని ప్రమాదాలు జరిగిన భవనాలన్నీ అక్రమ కట్టడాలే : కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన అగ్ని ప్రమాదాలకు సంబంధించిన బిల్డింగ్‌లన్నీ అక్రమ కట్టడాలేనని తెలిపారు. బడ్జెట్ కోసం ప్రభుత్వం

తెలంగాణలో డబ్ల్యూహెచ్ వో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీ కేంద్రం : కేటీఆర్ వెల్లడి

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలంగాణ ఐటీ మంత్రి కే. తారక రామారావు ప్రకటించారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో ప్రపంచ

గవర్నర్ల వ్యవస్థను అవమానించారు… బీఆర్ఎస్ సభపై తెలంగాణ గవర్నర్ మండిపాటు

ఖమ్మం బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రులు గవర్నర్

25 ఫైరింజన్లు.. 6 గంటలుగా మంటలు.. అయినా అదుపులోకి రాని డెక్కన్ స్టోర్ మంటలు

సికింద్రాబాద్‌ పరిధిలోని రాంగోపాల్‌పేట డెక్కన్‌ స్టోర్‌లో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. దాదాపు ఆరు గంటలు కావొస్తున్నా అగ్నికీలలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. మంటల తీవ్రత ఎక్కువగా వుండటంతో

బిపిన్ రావత్ కంటే కేసీఆర్ పోటుగాడా? బండి సంజయ్ ఫైర్

బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే అగ్నిపథ్ ను రద్దు చేస్తామన్న కేసీఆర్ ప్రకటనపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. జనరల్ బిపిన్ రావత్ కంటే సీఎం కేసీఆర్ పోటుగాడా?

మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ జగిత్యాలలో రైతుల ‘అష్టదిగ్బంధనం’

ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై జగిత్యాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రభుత్వానికి సహకరించమని తేల్చి చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ గురువారం జగిత్యాల అష్టదిగ్బంధనం

కర్నాటకలో కాంగ్రెస్ ను ఓడించేందుకు 500 కోట్లు కేసీఆర్ ఆఫర్? రేవంత్ ఆరోపణ

కర్నాటక ఎన్నికల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలకు దిగారు. అంతేకాకుండా.. వాటిని నిరూపించేందుకు కూడా సిద్ధమేనంటూ సవాల్ చేయడంతో మరింత ఘాటుగా ఈ వ్యవహారం

Latest News Updates

Most Read News