
నూతన సచివాలయ ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు.. తరలి రానున్న పలువురు ముఖ్యమంత్రులు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17 న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తారని

























