ఈ-పేపర్‌

నూతన సచివాలయ ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు.. తరలి రానున్న పలువురు ముఖ్యమంత్రులు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17 న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తారని

తెలంగాణ వంటకాలు మహా ఘాటు బాబూ…. రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ వంటకాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజలు తమ వంటకాల్లో బాగా కారం తింటారన్నారు. అంత ఘాటు కూరలను తాను తినలేనని అన్నారు. ఓ

కొండగట్టుకి జనసేన పవన్ కల్యాణ్… ‘వారాహి’కి ప్రత్యేక పూజలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కొండగట్టుకు బయల్దేరారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి ఆంజనేయ స్వామి దేవ స్థానంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించనున్నారు. అక్కడి అర్చకులు

ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో తెలంగాణది రెండో స్థానం : కేటీఆర్ ప్రకటన

ఇండియన్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని, తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కె. తారక రామారావు అన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో అమెజాన్‌ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్‌ ఎయిర్‌ను

“స్వాతిముత్యం” సంపాదకుడు “ధీరజ అప్పాజీ”కి గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం

నిమా జర్నలిజంలో చేస్తున్న కృషికి గాను సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ – పి.ఆర్.ఓ – “స్వాతిముత్యం” సంపాదకుడు ధీరజ అప్పాజీని ప్రతిష్టాత్మక గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం వరించింది. “వాడుక భాషా

అంగరంగ వైభవంగా నాగోబా జాతర ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో అడవిబిడ్డల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయులు శనివారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో వేడుక మొదలైంది. ఉదయం

ఫిబ్రవరి 3నుంచి బడ్జెట్ సమావేశాలు

ఫిబ్రవరి మూడు నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాససనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 8వ సెషన్లో 4వ సమావేశాలు

ఫిబ్రవరి 13న తెలంగాణకు ప్రధాని మోదీ

తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ తాజాగా ఖరారైంది. ఫిబ్రవరి 13 న ప్రధాని మోదీ  తెలంగాణకు రానున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతం

స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ కూడా పాల్గొన్నారు. గత కొన్నిరోజులుగా పారిశ్రామికవేత్తలతో  కెటిఆర్ సమావేశాలు జరిపారు.

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం వెలువరించింది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖను ఇక మీదట అవసరం లేదని భావిస్తూ రద్దు చేస్తున్నట్లు ప్రకటిం చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ

స్పౌజ్ ఉపాధ్యాయుల ధర్నా.. అరెస్ట్ చేసిన పోలీసులు.. పిల్లల్ని కూడా పోలీస్ వ్యాన్లలో ఎక్కించిన పోలీసులు

స్పౌజ్ బదిలీలు వెంటనే చేపట్టాలంటూ తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ను టీచర్లు ముట్టడించారు. స్పౌజ్ ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు మౌనదీక్షకు దిగారు. ఈ మౌన

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు… వచ్చే నెల 13 న తెలంగాణకి మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13 న ఆయన రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత

Latest News Updates

Most Read News