ఈ-పేపర్‌

కన్నుల పండువగా జడల రామలింగేశ్వరుని కల్యాణం

నల్లగొండ జిల్లాలో నార్కట్‌పల్లిలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా  జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున రామలింగేశ్వరుని కల్యాణం కన్నులపండువగా జరిగింది. ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ వినయ్

ఫ్లోరైడ్ పోరుబిడ్డ అంశాల స్వామి ఇకలేరు

ఫ్లోరోసిస్ పోరాట యోధుడు అంశాల స్వామి (37) అకాల మరణం చెందారు. ఇటీవల తనకు ఓ వ్యక్తి బహూకరించిన ఎలక్ట్రిక్ బైక్పై బయటకు వెళ్లి వచ్చిన స్వామి,  ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో

ఫిబ్రవరి 5న నాందేడ్ లో బీఆర్ఎస్ సభ

భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) దేశమంతా శరవేగంగా విస్తరిస్తోంది. ఏపీ, ఒడిషాల నుంచి ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలు అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో త్వరలో

కల్వకుంట్ల కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ

ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్ శనివారం నాడు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ

మధ్యాహ్నం 2గంటలకు ఇంటి దగ్గర నుండి ఫిల్మ్ ఛాంబర్ కు జామున పార్థివ దేహం

మధ్యాహ్నం 2గంటలకు ఇంటి దగ్గర నుండి ఫిల్మ్ ఛాంబర్ కు జామున పార్థివ దేహం సాయంత్రం 4.30 గంటల వరకూ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర జామున భౌతిక కాయం సాయంత్రం 5గంటలకు

జమున మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు – సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని

ప్రముఖ సీనియర్ నటి జమున మృతికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ నటీమణి జమున మృతిచెందడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని

పరేడ్ తో సహా గణతంత్ర దినోత్సవాలు జరపాల్సిందే : తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

తెలంగాణలో గణతంత్ర దినోత్సవాల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవాలను నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ మాధవి సారథ్యంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.

ఎత్తైన, భారీ భవనాల్లో ఇకపై ఫైర్ సేఫ్టీ ఆడిట్ : కేటీఆర్

హైదరాబాద్ నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లోని ఎత్తైన, భారీ భవనాలకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కె. తారక రామారావు ఆదేశించారు. సికింద్రాబాద్ లో ఇటీవల

తెలంగాణకు 15, ఏపీకి 17 పోలీసు పతకాలు… దేశ వ్యాప్తంగా 91 మందికి పోలీసు పతకాలు

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్స్‌ను కేంద్రం ప్రకటించింది. ఏపీకి రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 15 ప్రెసిడెంట్ పోలీసు మెడల్ మెరిటోరియస్ సర్వీస్

కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ కొడదాం : మంత్రి కేటీఆర్ పిలుపు

బీజేపీపై మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ వేదికగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. పాలమూరు నుంచి ఎంపీగా ప్రధాని మోదీ పోటీచేస్తారంటూ వార్తలు వస్తున్నాయని, ఏ

గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలా? బండి సంజయ్ ఫైర్

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మహబూబ్ నగర్ లో జరుగుతున్నాయి. ఈ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశాలకు కేంద్ర

జనసేనాని ‘వారాహి’కి కొండగట్టులో ప్రత్యేక పూజలు… భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న దేవస్థానంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల తర్వాత ఆయన.. తన ఎన్నికల ప్రచార రథం

Latest News Updates

Most Read News