ఈ-పేపర్‌

హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం… మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది

హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చిక్కడపల్లిలోని వీఎస్టీలోని ఓ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. డెకరేషన్ సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది.

కేంద్ర బడ్జెట్ పై ఏపీ స్పందన అలా… తెలంగాణ స్పందన ఇలా…

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా బడ్జెట్ పై కీలక ప్రసంగం చేస్తున్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్

విద్యా ప్ర‌మాణాల‌కు పెద్ద‌పీటకే ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం : కేటీఆర్

మన ఊరు-మన బడిలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కసిలి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం ఇరువురు నేతలు

కేంద్ర బడ్జెట్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు వచ్చినవి ఇవీ….

అత్యంత కీలకమైన 2023-2024 ఆర్థిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా వుందని, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద

బీజేపీ ఎమ్మెల్యే ఈటలపై మంత్రి కేటీఆర్ ఫైర్… ఏం చేశారని ప్రశ్నలు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలకి రాజకీయ జన్మనిచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు. 2004 లో టీఆర్ఎస్ టిక్కెట్ కోసం 33

హైదరాబాద్ లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్న ‘శాండోస్’

లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ తన గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ కేంద్రం ద్వారా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తన

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సిగ్గుచేటు : బండి సంజయ్

బీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడంపై తెలంగాణ బీజేపీ స్పందించింది. బీఆర్ఎస్ ఎంపీలు ఇలా చేయడం సిగ్గు చేటని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రపతి రాజకీయ నేత కాదని,

తమకు రాష్ట్రపతిపై గౌరవం వుంది… రాష్ట్రపతికి వ్యతిరేకం కాదు : కేశవరావు

భారత రాష్ట్ర సమితి ఎంపీలు, ఆప్ ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించారు. దీనిపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేశవరావు క్లారిటీ ఇచ్చారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తుల్లో ఎన్డీఏ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను

ఎమ్మెల్యే రాజాసింగ్ కి మరోసారి నోటీసులు… ఘాటుగా స్పందించిన రాజాసింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కి మంగళ్ హాట్ పోలీసులు మళ్లీ నోటీసులిచ్చారు. హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 29 న ముంబైలోని దాదర్ లో జరిగిన

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించండి… గవర్నర్ ను లాంఛనంగా ఆహ్వానించిన ప్రభుత్వం

ఎట్టకేలకు బడ్జెట్ లో గవర్నర్ ప్రసంగంపై కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో వెనక్కి తగ్గింది. గవర్నర్ తో సయోధ్యకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం, రాజ్ భవన్ న్యాయవాదుల

ఫిబ్ర‌వ‌రి 2 నుంచి ముచ్చింతల్ లో స‌మ‌తా కుంబ్ ఉత్స‌వాలు

ముచ్చింతల్తో 216 అడుగుల పంచ లోహ రామానుజాచార్యుల విగ్రహంతో సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కేంద్రం ఏర్పడి ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ఏడాది కావస్తున్నది. ఈ తరుణంలో ఫిబ్రవరి 2

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… గవర్నర్ ఫై వేసిన పిటిషన్ ను వెనక్కి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ తీరుపై ప్రభుత్వం వేసిన పిటిషన్ లో అనూహ్యం పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ పై వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ

Latest News Updates

Most Read News