ఈ-పేపర్‌

గొంతు చించుకుంటే లాభం లేదు… సభలో అక్బరుద్దీన్ వర్సెస్ కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలు అంశాలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. పాత బస్తీని ఎందుకు డెవలప్

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి : ఎమ్మెల్యే సండ్ర

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభయ్యాయి. రెండో రోజైన నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలో చర్చ జరుగనుంది. ఇందులో భాగంగా శాసనసభలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, శాసనమండలిలో ఎమ్మెల్సీ

రైల్వేకి ఏపీకి సర్కార్ సహకరిస్తోంది… తెలంగాణ సహకరించడం లేదు : అశ్వనీ వైష్ణవ్

ఈ సారి తీసుకొచ్చిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్డెట్ కింద 12,824 కోట్లను కేటాయించామని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. తెలంగాణకు 4,418 కోట్లు, ఏపీకి 8,406

హైదరాబాద్ లో మళ్లీ భారీ అగ్ని ప్రమాదం..ఫైరింజన్లతో ఆర్పుతున్న సిబ్బంది

హైదరాబాద్ లో మళ్లీ అగ్ని ప్రమాదం సంభవించింది. రామంతాపూర్ వద్ద ఈజీ ఫ్లైవుడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. శనివారం ఉదయం 7:30 గం.ల

‘ఎందుకు రాలేదు… పిలిస్తే కదా వచ్చేది’… కేటీఆర్, ఈటల మధ్య ఆసక్తికర ముచ్చట్లు

ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు రోజుల క్రిందటే బీజేపీ ఎమ్మల్యే ఈటల రాజేందర్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలకు దిగారు. అయితే… బడ్జెట్ సమావేశాల

6న రాష్ట్ర బ‌డ్జెట్.. 8న బ‌డ్జెట్‌, ప‌ద్దుల‌పై చ‌ర్చ‌

తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశమైంది. 6 న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 8 న

‘ఇక వుంటా’…. ముగిసిన కళాతపస్వి అంత్యక్రియలు

కళాతపస్వి కే విశ్వనాథ్‌ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుమందు ఫిలిం చాంబర్‌లో కే విశ్వనాథ్‌ పార్థీవదేహానికి

తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ : గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా మారిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రజల ఆశీర్వాదం, సీఎం సమర్థ పాలనతో రాష్ట్రం ఎనిమిదిన్నరేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు.

కె. విశ్వనాథ్ మృతిపట్ల ప్రముఖుల నివాళులు

కళా తపస్వి కె. విశ్వనాథ్ మరణంపై అటు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ తమ తమ సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత…

కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ (92) కన్నుమూశారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు, తెలుగుదనాన్ని, సంప్రదాయాన్ని ప్రతిబింబించే సినిమాలు అందించిన ఘనత ఆయనకే దక్కింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి

సీఎం కేసీఆర్ కి షూస్ ను గిఫ్ట్ గా పంపిన వైఎస్ షర్మిల

ముఖ్యమంత్రి కేసీఆర్ కి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షూలను గిఫ్ట్ గా పంపారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తనతో కలిసి పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. తనతో కలిసి పాదయాత్ర

భారత్‌లో ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టిపెడతారు : మంత్రి కేటీఆర్

భారత్‌లో ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టిపెడతారని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. శంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని, చైనా, జపాన్‌ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని

Latest News Updates

Most Read News