ఈ-పేపర్‌

‘నల్లగా వున్నానని అంటున్న వారిని అగ్గిలా మారి వణికిస్తా’… తెలంగాణ గవర్నర్ హెచ్చరికలు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… హెచ్చరికలు జారీ చేశారు. గవర్నర్ శరీర రంగు గురించి కొందరు అదే పనిగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చెన్నై

నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదాపడింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం సెక్రటేరియట్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక, హైదరాబాద్ స్థానిక సంస్థల

మండలి డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాశ్

శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా  ఎమ్మెల్సీ బండా బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌ ఏకగ్రీవమయ్యారు. ఈ పదవికి బండా ప్రకాశ్ అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. దీంతో  ఆయన తన

సంగారెడ్డి కలెక్టరేట్ కు మరో అరుదైన గుర్తింపు

తెలంగాణ రాష్ట్రంలోని  సంగారెడ్డి కలెక్టరేట్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. సంగారెడ్డిలోని సమీకృత కలెక్టరేట్‌కు  ఐఎస్‌వో  9001:2015 సర్టిఫికెట్, ఐఎస్‌వో 14001 సర్టిఫికెట్లకు ఎంపికైంది. గుడ్ గవర్నెన్స్ విషయంలో క్వాలిటీ మేనేజ్‌మెంట్‌

తెలంగాణ శాసనమండలి చీఫ్ విఫ్ గా భాను ప్రసాదరావు

తెలంగాణతెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ గా కరీంనగర్ ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. భాను

హైదరాబాద్‌లో ముగిసిన ఫార్ములా ఈ కార్‌ రేసు… విన్నర్ గా జీన్ ఎరిక్

వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన రేసు విజయవంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ రేసులో ఎలక్ట్రిక్‌ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి.

ఫార్ములా ఈ రేసింగ్ తో నగర వాసులకు ఇబ్బందులు వాస్తవమే : కేటీఆర్

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరంగా వుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నెక్లెస్ రోడ్ లో ఫార్ములా ఈ కార్లు వేగంగా దూసుకెళ్తుంటే చూడడానికి బాగుందన్నారు. హైదరాబాద్

మెట్రో పూర్తి చేసిన ఘనత మాదే… కేటీఆర్ వర్సెస్ మల్లు భట్టివిక్రమార్క

మెట్రో రైల్ విషయంలో మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ సమయంలోనే మెట్రో ట్రైన్ వచ్చిందని, మెట్రో ఛార్జీలు అగ్రిమెంట్ కి విరుద్ధంగా పెంచారని,

ఎన్ఐఏ, ఎన్సీబీ లాంటి సంస్థలను విస్తరిస్తున్నాం… నేరాలను అరికడుతున్నాం : అమిత్ షా

హైదరాబాద్ లోని వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 74 వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం : వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడు రాఘవ అరెస్ట్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకుంది. సౌత్ గ్రూప్ లో

మండలి డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవం కానున్న బండా ప్రకాశ్

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్‌ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. ఈనేపథ్యంలో శనివారం నామినేమిన్ వేయాల్సిందిగా బండా ప్రకాష్‌కు ముఖ్యమంత్రి

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ కోడ్ అమలులో వుండటంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అతి త్వరలోనే మరో ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. షెడ్యూల్

Latest News Updates

Most Read News