
ఆచార్య బి. రామకృష్ణారెడ్డికి ఆత్మీయుల ఘన సన్మానం
ఆచార్య బి. కృష్ణారెడ్డికి కేంద్రం పద్మశ్రీ ప్రకటించిన సందర్బంగా ఆత్మీయులు ఆయనకు రవీంద్ర భారతిలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులు, సహోద్యోగులు, సమకాలీనులు కూడా పాల్గొన్నారు. ఈ

























