ఈ-పేపర్‌

ఆచార్య బి. రామకృష్ణారెడ్డికి ఆత్మీయుల ఘన సన్మానం

ఆచార్య బి. కృష్ణారెడ్డికి కేంద్రం పద్మశ్రీ ప్రకటించిన సందర్బంగా ఆత్మీయులు ఆయనకు రవీంద్ర భారతిలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులు, సహోద్యోగులు, సమకాలీనులు కూడా పాల్గొన్నారు. ఈ

హైదరాబాద్ శివార్లలో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్.. ప్రయాణికులు క్షేమం

హైదరాబాద్ శివారు ప్రాంతం బీబీ నగర్ దగ్గర గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తుండగా… ఈ ఘటన జరిగింది. నాలుగు బోగీలు పట్టాల నుంచి పక్కకు

తర్వాత హిండెన్ బర్గ్ పై ఈడీ దాడులా? లేక టేకోవర్ ప్రయత్నాలా? కేటీఆర్ ఎద్దేవా

ఢిల్లీ, ముంబై బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేయడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. దాడుల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఏమి ఆశ్చర్యం అంటూ ఇమోజీని పెట్టారు.

తెలంగాణలో హంగ్… కాంగ్రెస్, బీఆర్ఎస్ కలవాల్సిందే : ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్- బీఆర్ఎస్ కలవాల్సిందేనని, కలవక తప్పదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వచ్చేది హంగ్ అసెంబ్లీయేనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ

తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ఏపీ, తెలంగాణలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల స్థానానికి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, కడప- అనంతపురం- కర్నూలు

సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా… బుధవారం కొండగట్టుకు వెళ్లనున్న సీఎం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొండ‌గ‌ట్టు ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. మంగ‌ళ‌వారానికి బ‌దులుగా కేసీఆర్ బుధ‌వారం కొండ‌గ‌ట్టులో ప‌ర్య‌టించ‌నున్నారు. మంగ‌ళ‌వారం కొండ‌గ‌ట్టులో భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా బుధ‌వారానికి వాయిదా వేశారు. బుధ‌వారం ఉద‌యం సీఎం

కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్ట్ కేసీఆర్, కేటీఆర్ చదివారు : కె. లక్ష్మణ్

శాసనసభ సమావేశాలను తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ వేదికగా మార్చుకుందని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పోటీపడి మరీ ప్రధాని మోదీని విమర్శించారని మండిపడ్డారు.

మహా శివరాత్రి సందర్భంగా 2,427 ప్రత్యేక బస్సులు : ప్రకటించిన TS RTC

మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈ మేరకు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్లాట్‌ ఎందుకు? ఫ్లాట్‌లో నేరుగా గృహప్రవేశమే! లడ్డూ కావాలా నాయనా!!

ప్లాట్‌ ఎందుకు? ఫ్లాట్‌లో నేరుగా గృహప్రవేశమే! లడ్డూ కావాలా నాయనా!! ఇది పదిహేనేళ్ల కిందటి మాట. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వడం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్న రోజులవి. కొత్తగా ‘జవహర్‌ లాల్‌

ఇకపై మొబైల్‌ యాప్‌లో నెహ్రూ జూ పార్క్‌ టికెట్లు… యాప్ ఆవిష్కరించిన ప్రభుత్వం

హైదరాబాద్‌ లో వున్న నెహ్రూ జూలాజిక‌ల్ పార్కు కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను అధికారులు రూపొందించారు. ఈ వెబ్ సైట్ ను అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

దేశ ఆర్థిక పరిస్థితిపై ఎక్కడైనా చర్చకు రెడీ…. కేసీఆర్ కి సవాల్ విసిరిన కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సవాల్ విసిరారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని సవాల్ విసిరారు. దేశ ఆర్థిక పరిస్థితి

కూల్చేసే వారి కాళ్లు రెక్కలు విరిచి పడేస్తారు : సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

నూతన సచివాలయం విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా స్పందించారు. తాము అధికారంలోకి వస్తే కొత్త

Latest News Updates

Most Read News