ఈ-పేపర్‌

టెలివిజన్ రంగాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం : మంత్రి తలసాని

తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ – వర్కర్స్ ఫెడరేషన్ వారు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలు ఒకరోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 16న ఘనంగా

మోదీ సర్కారే వందల కోట్ల అప్పులు చేసింది : నిర్మలకు కౌంటర్ ఇచ్చిన కవిత

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత ఖండించారు.

లక్ష్యాన్ని అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేస్తారా? కేసీఆర్ పై నిర్మలా సీతారామన్ ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ఆర్థిక వ్యవస్థపై చేసిన కామెంట్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్షాన్ని హేళన చేయడమే

సిద్దిపేట, గజ్వేల్ లో పర్యటించిన పంజాబ్ సీఎం బృందం

రాష్ట్రంలోని భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. కొండపోచమ్మ సాగర్‌తో పాటు గజ్వేల్‌లోని పాండవుల చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా

యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి హరీశ్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం సతీసమేతంగా కొండపైకి చేరుకున్న మంత్రి హరీశ్‌ యాదాద్రీశునికి ప్రత్యేక పూజలు

రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించండి : సీఎం కేసీఆర్ కి లేఖ రాసిన కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటు ద్వారా ఎయిర్ వేస్ అనుసంధానత కోసం అవసరమైన సహకారం అందించాలని

వైద్యరంగంలో ఎన్జీవోలు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి : కేటీఆర్

విద్య, వైద్యం, జీవనోపాధికి సంబంధించి ప్రజల అవసరాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా లక్ష మందికి సరిపడా అత్యధిక సంఖ్యలో వైద్యులు, పడకలు

స్వచ్ఛంద పదవీ విమరణ చేసిన సోమేశ్ కుమార్?

తెలంగాణలో సీఎస్ గా పనిచేసి, ఏపీ కేడర్ కి వెళ్లిన సీనియర్ ఐఏఎస్ సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విమరణ చేసినట్లు తెలుస్తోంది. స్వచ్ఛంద పదవీ విరమణకు ఏపీ సీఎం జగన్మోహన్

ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రారంభానికి అనుమతి ఇచ్చారు.. సచివాలయ ప్రారంభోత్సవానికి అనుమతి లేదంటారా? తలసాని ఫైర్

కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభానికి జగన్మోహన్ రెడ్డికి కేంద్రం అనుమతి ఇచ్చిందని, మా సెక్రటేరియట్ ప్రారంభానికి ఇవ్వలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం

కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో 500 కోట్లు : కేసీఆర్ ప్రకటన

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కొండగట్టు హనుమంతుడి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అధికారులతో ఆలయ అభివృద్ధిపై రెండు గంటలకుపైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు

గోదావరి రైల్ ప్రమాదం… పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

హైదరాబాద్ శివారులోని బీబీనగర్ దగ్గర గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన నేపథ్యంలో 7 రైళ్లను పూర్తిగా, 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిఫ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ

Latest News Updates

Most Read News