ఈ-పేపర్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకే మద్దతునిచ్చిన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మద్దతిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాదిరిగా తమకే సీటు కేటాయించి, మద్దతు ఇవ్వాలని ఎంఐఎం పార్టీ చేసిన విజ్ఞప్తిపై

యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి  ప్రారంభంకానున్నాయి. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు

BRS లో ఎలా చేరాలి? ఎమ్మెల్సీ కవితని ప్రశ్నించిన ఓ అభిమాని…

తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో ఓ సభ, నాందేడ్ వేదికగా మరో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి మహిళా కమిషన్ నోటీసులు… విచారణకు రావాల్సిందేనని ప్రకటన

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14 న విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తెలంగాణ

నడుస్తుండగా… కిందపడిపోయిన తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కాలుజారి కిందపడిపోయారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమాన్ని హాజరయ్యారు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత నడుస్తుండగా… ఆమెకు మ్యాట్ తట్టుకుంది. దీంతో

ఎంపీ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి… నాలుగోసారి అంటూ ఆగ్రహం

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. ఢిల్లీలోని తన నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారని ఒవైసీ పేర్కొన్నారు. ఈ దాడిలో తన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయని

కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు మోగిన నగారా

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు నగారా మోగింది. సికింద్రాబాద్ సహా దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డుల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది.  ఎన్నికల తేదీని ప్రకటిస్తూ రక్షణ

సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ కు ఏపీ ఆమోదం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్  స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వానికి

తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా శివరాత్రి వేడుకలు….

తెలంగాణలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు శివాలయాలకి వెళ్లి, పూజలు చేస్తున్నారు. ఉదయం నుంచే దర్శనాల కోసం క్యూలైన్లో నిలుచున్నారు. తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన మహా శివరాత్రి వేడుకలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు ఓం నమ :శ్శివాయ అంటూ భక్తులందరూ మహా శివుడ్ని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలన్ని ప్రముఖ శైవ క్షేత్రాలన్నింటినీ

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వర్సెస్ బీఆర్ఎస్ మంత్రులు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నుంచి గట్టి కౌంటర్లు వస్తున్నాయి. మొదటగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించగా… ఆ తర్వాత మంత్రులు

తెలుగు రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఘనంగా ప్రారంభమైన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేటితో కేసీఆర్ 69 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కి ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, ఇతర రాష్ట్రాల

Latest News Updates

Most Read News