ఈ-పేపర్‌

పీజీ విద్యార్థి ప్రీతిని టార్గెట్ చేసుకొనే సైఫ్ వేధించాడు : వరంగల్ సీపీ రంగనాథ్

వరంగల్ మెడికో పీజీ విద్యార్థి ప్రీతిని టార్గెట్ గా చేసుకొనే సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించాడని వరంగల్ సీపీ రంగనాథ్ అన్నారు. వాట్సాప్ గ్రూపులో మెసేజ్ ల ద్వారా అవమానించడం కూడా

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చోరీ… ఆలయం మూసివేత

కొండగట్టు ఆంజనేయ స్వామి ప్రధాన ఆలయంలో చోరీ జరిగింది. గర్భగుడిలోని రెండు విగ్రహాలు చోరీ అయ్యాయి. దీంతో పాటు స్వామి వారి 2 కిలోల మకర తోరణం, వెండి తోరణం ఎత్తుకెళ్లారు.

ప్రీతి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం : హరీశ్ ప్రకటన

వైద్య విద్యార్థి ప్రీతి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. వైద్య విద్యార్థి ప్రీతి ఘటన బాధాకరమన్నారు. దోషులు ఎంతటి వారైనా చర్యలు

నిమ్స్ కి వెళ్లిన గవర్నర్ తమిళిసై… ప్రీతి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న తమిళిసై

ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతిని గవర్నర్ సందర్శించారు. నిమ్స్ కి వెళ్లిన గవర్నర్ తమిళిసై… ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి

800 కోట్లతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న అంతర్జాతీయ సంస్థ.. 1500 మందికి ఉపాధి

తెలంగాణలో మరో ప్రపంచ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. Bristol Myers Squibb అనే సంస్థ ప్రపంచంలోనే టాప్ 10 ఫార్మాసుటికల్ కంపెనీల్లో ఒకటి. 800 కోట్ల రూపాయలతో తెలంగాణలో

సీనియర్ వేధింపులు తట్టుకోలేక మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం… పరిస్థితి విషమం

కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న పీజీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసింది. కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా చేస్తున్న ప్రీతిని ఆమె సీనియర్ సైఫ్ తీవ్ర వేధింపులకు

చందన్‌వెల్లి ‘వెల్‌స్పన్‌’ వ్యాలీ అయ్యే ఛాన్స్ వుంది : మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లిలో త్వరలోనే ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ మంత్రి కె. తారక రామారావు ప్రకటించారు.దీంతో 1,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించారు.

వీధి కుక్కలు మనుషులను పీక్కు తినే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది : రేవంత్ ఫైర్

తెలంగాణ వ్యాప్తంగా వీధి కుక్కల బెడద పెరిగిపోతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కుక్కల బెడదను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హైదరాబాద్ లో కుక్కల దాడిలో

400 కోట్లతో తెలంగాణలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రసిద్ధ ఔషధ సంస్థ గ్లాండ్ ఫార్మా

తెలంగాణలో ప్రసిద్ధ ఔషధ సంస్థ గ్లాండ్ ఫార్మా తన వ్యాపారాన్ని విస్తరించనుంది. 400 కోట్ల రూపాయల పెట్టుబడితో తమ తయారీ కేంద్రాన్ని విస్తరించనున్నది. ఈ విస్తరణ ద్వారా మరో 500కు పైగా

వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించడం బాధాకరం… ఇలాంటి జరగకుండా చూస్తాం : కేటీఆర్

హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగు సంవత్సరాల బాలుడు మరణించాడు. ఈ ఘటన ఛే నెంబర్ దగ్గర జరిగింది. కుక్కలన్నీ ఆ చిన్నారిపై దాడి చేయడంతో ఆ

బీజేపీ వాడుతున్న అమృత్‌ కాల్‌ పై మంత్రి కేటీఆర్ ఘాటు ట్వీట్

కేంద్రంలోని బీజేపీ సర్కారును తరచూ అమృత్‌ కాల్‌ అమృత్‌ కాల్‌ అంటూ వాడటంపైరాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీని ఎద్దేవా చేస్తూ ట్వీట్

TS RTC లో స్లీపర్ బస్సులు వచ్చేశాయ్…. మార్చి కల్లా 16 బస్సులు అందుబాటులోకి

ప్రైవేట్ ట్రావెల్స్ మాదిరే… అత్యాధునిక హంగులతో టీఎస్‌ఆర్టీసీ కూడా కొత్తగా 16 ఏసీ స్లీపర్‌ బస్సులను తీసుకురానున్నది. మార్చి నెలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా

Latest News Updates

Most Read News