ఈ-పేపర్‌

ఇక సెలవ్… స్వగ్రామంలో ముగిసిన మెడికో ప్రీతి అంత్యక్రియలు

నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన మెడికో ప్రీతి ధరావత్ అంత్యక్రియలు స్వగ్రామంలో ముగిశాయి. జనగామ జిల్లా స్వగ్రామం గిర్నితండాలోని ప్రీతి ఇంటికి సమీపంలోని వారి వ్యవసాయ పొలం వద్ద కుటుంబీకులు

‘మన్ కీ బాత్’ లో తెలుగు వ్యక్తులను ప్రశంసించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ లో తెలుగు వారి గురించి ప్రస్తావించారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా దేశభక్తి గీతాలు, ముగ్గులు, లాలి పాటలపై దేశ

డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ పూర్తిగా అప్రజాస్వామికం : కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. మనీష్ సిసోడియా అరెస్ట్ అప్రజాస్వామికమని మండిపడ్డారు. కేంద్రంలోని

స్వగ్రామం గిర్నితండాకు చేరుకున్న ప్రీతి మృతదేహం… నేడు అంత్యక్రియలు

సీనియర్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఎంజీఎం (MGM) పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి (PG Medical student Preeti) మృతదేహం (Dead body) స్వగ్రామానికి చేరుకున్నది. గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని

అంగరంగవైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు  అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో యాదగిరీశుడు దర్శనమిస్తున్నాడు. ఆరో రోజైన నేడు గోవర్ధనగిరిధారి  అలంకారంలో లక్ష్మీనారసింహుడు దర్శనమిచ్చారు. ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు.

ఔరంగబాద్ లో పోటీ చేస్తాం.. అసదుద్దీన్

మహారాష్ట్రలోని ఔరంగబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లను మారుస్తు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా వివక్షను సృష్టించే ప్రయత్నం

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించండి : వైఎస్ షర్మిల డిమాండ్

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని, కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. వైఎస్

తెలంగాణలో మరో మెడికో ఆత్మహత్య.. నిజామాబాద్ లో ఘటన

కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యాయత్నం మరిచిపోక ముందే తెలంగాణలో మరో మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ లోని హర్ష అనే మరో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కేవలం 36 గంటల్లో 15 వేల ఫిర్యాదులు… రెచ్చిపోతున్న వీధి కుక్కలు

హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల బెడద తీవ్రమవుతోంది. తమ వీధుల్లో కుక్కలపై ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి వెల్లువలా వస్తున్నాయట. బల్దియాకి కేవలం 36 గంటల్లోనే 15 వేల ఫిర్యాదులు అందాయి. అంటే గంటకు

తెలంగాణ ఎంసెట్, పీజీ సెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఎంసెట్, పీజీ సెట్ షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యాశాఖ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 28 న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మే 7 నుంచి ఎంసెట్

బయో ఏషియా సదస్సును ప్రారంభించిన మంత్రి కేటీఆర్… 50 దేశాల నుంచి ప్రతినిధుల హాజరు

తెలంగాణలో నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సును మంత్రి కే.తారకరామారావు ప్రారంభించారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా జరుగుతున్న ఈ సదస్సు నేటి నుంచి మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో

మెడికో ప్రీతి కేసు ముమ్మాటికీ లవ్ జిహాదే : బండి సంజయ్

మెడికో ప్రీతి కేసు ముమ్మాటికీ లవ్ జిహాదే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నూటికి నూరు శాతం లవ్ జిహాదేనని అన్నారు. తెలంగాణలో లవ్ జిహాద్ కేసులు

Latest News Updates

Most Read News