
బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి 50 కోట్లు : సీఎం కేసీఆర్ ప్రకటన
ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక

























