ఈ-పేపర్‌

బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి 50 కోట్లు : సీఎం కేసీఆర్ ప్రకటన

ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక

శ్రీచైతన్యలో విద్యార్థి ఆత్మహత్య: మంత్రి సబితా కీలక ఆదేశాలు

నార్సింగి శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ని ఆదేశించారు. ఈ

BRS మహారాష్ట్ర కోఆర్డినేటర్లను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్

బీఆర్ఎస్ ను విస్తరించే పనిలో సీఎం కేసీఆర్ బిజీ అయిపోయారు. ఓ వైపు తెలంగాణ రాజకీయాలను చక్కబెడుతూనే.. మరోవైపు పార్టీ విస్తరణపై కూడా వేగంగా అడుగులు వేస్తున్నారు. మరో యేడాదిలోనే సార్వత్రిక

రేవంత్ రెడ్డిపై టమోటా, కోడి గుడ్లతో దాడి చేసిన BRS నేతలు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టమోటా, కోడిగుడ్లతో BRS నేతలు దాడికి దిగారు. భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి యాత్ర హాథ్ సే హాథ్ జోడో యాత్ర సాగుతోంది. ఈ

సామాన్యులపై మళ్లీ గ్యాస్ బండ భారం… గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచేసిన చమురు సంస్థలు

సామాన్యులపై మళ్లీ గ్యాస్ బండ భారం పడింది. వంట గ్యాస్, వాణిజ్య వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ సిలిండర్

నార్సింగి శ్రీచైతన్యలో తీవ్ర విషాదం… క్లాస్ రూమ్ లోనే విద్యార్థి ఆత్మహత్య…

నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో తీవ్ర విషాదం జరిగింది. కాలేజీ లో ఇంటర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ లోనే ఉరేసుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ

119 నియోజకవర్గాల్లోనూ బలమైన నేతలున్నారు.. 119 స్థానాల్లో పోటీ చేస్తాం : బండి సంజయ్

ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ తెలంగాణ నేతల భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు ఈ కీలక భేటీ జరిగింది.

తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా, నడ్డా కీలక భేటీ

తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో జరిగే కీలక భేటీ హాజరయ్యారు. మొదటగా వీరందరూ అమిత్

మెడికో ప్రీతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి… యూనివర్శిటీకి లేఖ రాసిన గవర్నర్

మెడికో విద్యార్థి డాక్టర్ ప్రీతి మృతి నేపథ్యంలో రాజ్ భవన్ కాళోజీ విశ్వ విద్యాలయానికి లేఖ రాసింది. మెడికో ప్రీతి మరణంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు.

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నవీన్‌ కుమార్‌, గంగాధర్‌గౌడ్‌, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ విరమణ

ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కి మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం పంపిన సర్కార్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కి తెలంగాణ ప్రభుత్వం మరొక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. 2017 మోడల్ ఫార్చ్యూనర్ కారును రాజసింగ్‌ ఇంటికి పంపింది.గతంలో ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ

”సైఫ్ అయినా… సంజయ్ అయినా… వదిలిపెట్టం” : ప్రీతి కేసులో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

మెడికో ప్రీతి మరణంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం, పార్టీ పరంగా ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాలేజీలో

Latest News Updates

Most Read News