ఈ-పేపర్‌

తెలంగాణ “రెరా” చైర్ పర్సన్ గా సీఎస్ శాంతి కుమారి… ఉత్తర్వులు జారీ

తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్ పర్సన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకు వున్న సీఎస్

చార్మినార్ కూడా కట్టించినా అంటారేమో … చంద్రబాబుపై మంత్రి హరీశ్ సెటైర్

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సెటైర్ వేశారు. దేశానికే తెలంగాణ అన్నం పెడుతుందని.. కానీ తమ పార్టీ పుట్టిన తరువాతే తెలంగాణ వాళ్లు అన్నం తిన్నారని చంద్రబాబు

సిటీలోని ‘కర్ణాటక సాహిత్య మందిర’ పునర్నిర్మాణానికి రూ.5 కోట్లు

హైదరాబాద్‌ కాచిగూడలో ఉన్న కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే, అధికారులను ఆదేశించారు.

తెలంగాణకి మోదీ ప్రభుత్వం గిఫ్ట్… బేగంపేట విమానాశ్రయంలో “”పౌర విమానయాన పరిశోధనా కేంద్రం”

తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం మరో కానుక ఇచ్చింది. 400 కోట్లతో బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ (కారో) ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర

రచయిత్రి, ఆరుద్ర సతీమణి కె. రామలక్ష్మి కన్నుమూత

ప్రముఖ రచయిత్రి, ఆరుద్ర సతీమణి కె. రామలక్ష్మి శుక్రవారం కన్నుమూశారు. వయోభారంతోనే కన్నుమూశారని కుటుంబీకులు పేర్కొన్నారు. 1954 లో కవి ఆరుద్రతో ఈమెకు వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. 1930 డిసెంబర్

ఢిల్లీ కంటే రాజ్ భవన్ చాలా దగ్గర… ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చిన తెలంగాణ గవర్నర్

తాము పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం మెట్లెక్కడంపై గవర్నర్ ట్విట్టర్ వేదికగా పరోక్షంగా స్పందించారు. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరగా వుందంటూ సీఎస్ శాంతి

ఈ నెల 10 న మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో ధర్నా : ఎమ్మెల్సీ కవిత

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును పార్ల‌మెంట్ ముందుకు తీసుకురావాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భార‌త జాగృతి అధ్య‌క్షురాలు కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ పనికి పూనుకోవాలని సూచించారు.

గవర్నర్ వ్యవహారంపై సుప్రీం మెట్లెక్కిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కి మళ్లీ పంచాయతీ ముదిరింది. కొన్ని రోజుల పాటు సజావుగానే సాగినా… మళ్లీ వివాదం రేగింది. 10 బిల్లులను గవర్నర్ తమిళిసై ఆపేశారంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం

తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న ఫాక్స్ కాన్ సంస్థ‌… లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటన

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే వుంది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్

విశాఖ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్

ఏపీలో జరగనున్న ఏపీ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అభిలషించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. విశాఖ వేదికగా జరగబోయే ఇన్వెస్టర్ సమ్మిట్

పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ రోడ్డుపైనే వంటావార్పు చేస్తూ నిరసనలు చేస్తున్న బీఆర్ఎస్

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ

పెరిగిన వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు

కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంటగ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌

Latest News Updates

Most Read News