ఈ-పేపర్‌

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాతను మార్చే ఎన్నికలు : బండి సంజయ్

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డిని గెలిపించాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఏవీఎన్ రెడ్డిని గెలిపించకపోతే.. టీచర్ల సమస్యలపై ప్రశ్నించే వారే మిగలరని అన్నారు. ఉపాధ్యాయ,

రాష్ట్ర, దేశ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్

వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురుతో కొత్తదనం సంతరించుకొని, వినూత్నంగా పునఃప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. చిగురించే ఆశలతో తమ

నవీన్ హత్య కేసు : చంచల్ గూడకు నిహారిక… చర్లపల్లికి హసన్

నవీన్ హత్య కేసులో హాసన్, నిహారికకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. నవీన్ హత్య కేసులో వీరిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని హయత్ నగర్ న్యాయమూర్తి

గుండె పోటుతో కెనడాలో వైద్య విద్యార్థి దుర్మరణం… నిజామాబాద్ కి తరలింపు

కెనడాలో ఉన్నత చదువులు చదువుతున్న పూజితా రెడ్డి (24) అనే వైద్య విద్యార్థి గుండె పోటుతో మరణించింది. పూజితా రెడ్డి మృతదేహాన్ని స్వస్థలం మల్కాపూర్ కి తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో విషాద

భైంసాలో ఘనంగా ఆరెస్సెస్ పథ సంచలన్…

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేకవ్ సంఘ్ ఆధ్వర్యంలో నగర శారీరిక్ ప్రదానోత్సవం జరిగింది. భైంసా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా స్వయం సేవకులు గణ వేషతో పథ

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రత్యేక సెలవు ప్రకటించిన కేసీఆర్ సర్కార్

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తెలియజేస్తూ ఆదివారం (మార్చి 5) కేసీఆర్ ప్రభుత్వం

ఈ నెల 9న తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ  రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్యక్షతన ప్రగతిభవన్‌లో  ఈ సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలక

8 నుంచి పురపాలక శాఖ మహిళా వారోత్సవాలు: మంత్రి కెటిఆర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు  తెలంగాణ  రాష్ట్ర  పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు  తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో

హైదరాబాద్ వేదికగా జీ-20 సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో  జీ-20 ఆర్థిక సదస్సు ప్రారంభమైంది. నగరంలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జరుగుతున్న సదస్సుకు 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. నేటి నుంచి మూడు రోజుల పాటు

తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ

తెలంగాణలో టిఆర్ ఎస్ పేరుతో  కొత్త పార్టీ రాబోతోందని సమాచారం. తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) లేదా తెలంగాణ రైతు సమితి/సమాఖ్య (టీఆర్ఎస్) పేరుతో పార్టీని రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నిజామాబాద్ లో త్వరలోనే ఐటీ హబ్ ప్రారంభిస్తాం : ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అతి త్వరలోనే ఐటీ హబ్ ను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. జిల్లా కేంద్రంలో 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్ ను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి

రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో భారీ ప్రమాదం.. ఒకదానితో ఒకటి ఢీకొన్న 6 కార్లు

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. అతి వేగంతో అదుపు తప్పి రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని 6 కార్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటన

Latest News Updates

Most Read News