ఈ-పేపర్‌

తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం… “ఆరోగ్య మహిళ”ను ప్రారంభించిన మంత్రి హరీశ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు కరీంనగర్ జిల్లా వేదికగా ఆరోగ్య మహిళా పథకాన్ని

తెలంగాణ పరువు తీసేశారు…. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ మండిపాటు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు రావడంపై తెలంగాణ బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… కవిత వల్ల తెలంగాణ సమాజమే తలదించుకునే

గురువారం విచారణకు రాలేను… ఈ నెల 15 అయితే… ఓకే.. ఈడీకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులిచ్చింది. గురువారం విచారణకు హాజరవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ… ఈడీకి లేఖ రాశారు. గురువారం విచారణకు హాజరు

కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు : మంత్రి జగదీశ్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు పంపడంపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. మోదీ (PM Modi) దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) కుట్రలో భాగమే

నోటీసులు అందాయి… విచారణకు సహకరిస్తా : కవిత కామెంట్స్ ఇవీ…

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు పంపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (mlc kavitha) స్పందించారు. తనకు ఈడీ నోటీసులు అందాయని, ఈడీకి పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. అయితే… ముందస్తు

ఢిల్లీ లిక్కర్ స్కాం : విచారణకు రావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం జరిగింది. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (mlc kavitha) ఈడీ నోటీసులిచ్చింది. గురువారం విచారణకు రావాలని ఆదేశించింది. హైదరాబాద్ వ్యాపారి రామచంద్ర

ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకే పనిచేశానని పిళ్లై ఒప్పుకున్నారు : రిమాండ్ రిపోర్టులో ఈడీ

తాను కవితా బినామీనని, ఆమె ప్రతినిధినని రామచంద్ర పిళ్లై ఎన్నోసార్లు పేర్కొన్నారని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకే తానే పనిచేశానని, ఆమె సూచనల

జీహెచ్ఎంసీ సర్టిఫికేట్ల కుంభకోణం వెనుక ఎంఐఎం కుట్ర : రాజాసింగ్

జీహెచ్ ఎంసీ (GHMC) లో వెలుగు చూసిన నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల కుంభకోణం వెనుక ఎంఐఎం (MIM) కుట్ర వుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ సర్టిఫికేట్ల కుంభకోణంపై

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్… దేశపతికి ఛాన్స్

శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్య గారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్

ముదురుతున్న కోమటిరెడ్డి ఫోన్ వార్నింగ్…. నల్లగొండలో కోమటిరెడ్డిపై కేసు నమోదు

భువ‌న‌గిరి కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై న‌ల్ల‌గొండ జిల్లాలో కేసు న‌మోదైంది. చెరుకు సుధాక‌ర్( Cheruku Sudhaker ) కుమారుడు సుహాస్ ఫిర్యాదు మేర‌కు న‌ల్ల‌గొండ ఒక‌టో ప‌ట్ట‌ణ పోలీసు

అధికార పీఠం మళ్లీ మాదే…. సీఐఐ సదస్సులో మంత్రి కేటీఆర్

తెలంగాణలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని మంత్రి కేటీఆర్ (KTR) ధీమా వ్యక్తం చేశారు. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబ‌డులు రెట్టింపు అయ్యాయని, 2030 నాటికి 250 బిలియ‌న్ డాల‌ర్లు సాధించాల‌నే

ఢిల్లీ మద్యం కేసు : రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ మద్యం కేసులో హైదరాబాద్ కి చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అదుపులోకి తీసుకుంది. రాత్రి 11 గంటలకు ఈడీ అరెస్ట్ చేసింది. అరుణ్ రామచంద్ర పిళ్లైని తాము 2

Latest News Updates

Most Read News